Saturday, April 20, 2024

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సమన్లు

- Advertisement -
- Advertisement -

Nampally court issued summons to Revanth Reddy

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఓటుకు కోట్ల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది.అదే విధంగా సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహా, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్‌కు కూడా నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది. సమన్లు జారీ చేసిన ఇడి కేసులపై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. ఈక్రమంలో అక్టోబర్ 4న విచారణకు హాజరు కావాలని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News