Wednesday, April 24, 2024

అప్పడంపై జాతీయ గీతం

- Advertisement -
- Advertisement -

మద్నూర్: మండల కేంద్రానికి చెందిన కర్రేవార్ పండరీ 73వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా మినప పప్పు అప్పడం పై జాతీయ గీతం రాసి అందరిచే శభాష్ అనిపించుకున్నాడు. ఎంతో ఓపికగా అప్పడంపై సుందరంగా జాతీయ గీతం రాయడంతో పండరీని పలువురు అభినందించారు. అలాగే అప్పడంపై అంబేద్కర్ చిత్రాన్ని కూడా గీసినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News