Friday, April 19, 2024

ఆసక్తి రేకెత్తిస్తున్న ‘నాట్యం’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

'Natyam' Trailer Launched by Ram Charan

హైదరాబాద్: ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందించారు. సీనియర్ హీరోయిన్ భానుప్రియ కీలక పాత్రలో కనిపించనున్నారు. నృత్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. నాట్యం సినిమాను చూశాను.. మొదటి క్షణం నుంచి ఆఖరి నిమిషం వరకు ఎంతో అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈనెల 22న ‘నాట్యం’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

 

‘Natyam’ Trailer Launched by Ram Charan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News