- Advertisement -
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని చుక్కువాలలో ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భవనంకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుక్కున్న మరో ముగ్గురిని ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించామని జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డిఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్ సత్యప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారని అధికారులు తెలిపారు.
NDRF team rushed to building collapse site at Chhukhuwala
- Advertisement -