Tuesday, April 23, 2024

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌కు నీరజ్‌ అర్హత..

- Advertisement -
- Advertisement -

Neeraj Chopra enter into Olympics Jewelling throw finals

టోక్యో: ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో ఇండియాకు చెందిన నీరజ్‌ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. బుధవారం జరిగిన గ్రూప్​-ఏ క్వాలిఫై రౌండ్ లో తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరిన నీరజ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ నెల 7న జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరోవైపు గ్రూప్-బి క్వాలిఫై రౌండ్ లో మరో భారత అథ్లెట్ శివపాల్ సింగ్ నిరాశపర్చాడు.

Neeraj Chopra enter into Olympics Jewelling throw finals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News