Wednesday, April 24, 2024

ఎపిలో కొత్తగా 517 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

new corona cases in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. ఆంద్రాలో ఇప్పటివరకు మొత్తం 20,58,582 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,276 మంది మరణించారు. రాష్ట్రంలో 6,615 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,37,691 మంది కోలుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News