Friday, March 29, 2024

మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్…. 76/3

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టి-20లో కీవిస్ 11.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్ (33), మన్రో (26), గ్రాండ్ హోమ్ (3) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విలియమ్ సన్ (11), టైలర్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో దూబే, జడేజా, టాకూర్ తలో ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం ఈ సిరీస్ భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది.

 

New Zealand loss Third Wicket in NZ vs Ind match
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News