Thursday, April 25, 2024

దేశంలో క‌రోనా త‌గ్గుముఖం…

- Advertisement -
- Advertisement -

Newly 11,499 corona positive cases in India

న్యూఢిల్లీ : దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,499 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 255 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 23,598 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4,22,70,482 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 5,13,481 మంది మ‌ర‌ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News