- Advertisement -
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్లో కివీస్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. గుప్తిల్ 30 పరుగులు చేసి దుబే బౌలింగ్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి వికెట్పై 80 పరుగుల భాగస్వామ్యం ఓపెనర్లు నెలకొల్పారు. మన్రో 42 బంతుల్లో 59 పరుగులు చేసి టాకూర్ బౌలింగ్ లో చాహల్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రసుత్తం క్రీజులో విలియమ్ సన్ (22), గ్రాండ్ హోమ్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
Newzealand loss Second Wicket against Ind in NZvIND
Newzealand loss First Wicket against Ind in NZvIND
- Advertisement -