Tuesday, April 16, 2024

శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద నీరు….

- Advertisement -
- Advertisement -

No inflow in Srisailam project

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోయింది. జలాశయం నుంచి 7063 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా ఎగువ ప్రాంతం నుంచి మాత్రం వరద నీరు  రావడం లేదు. ప్రస్తుతం 810 అడుగుల మేర నీరు నిల్వ ఉండగా పూర్తి స్థాయి నీట మట్టం 885 అడుగులు ఉంది. ప్రస్తుతం జలాశయంలో 34.3372 టిఎంసిల నీరు ఉండగా పూర్తి స్థాయి నీటి నిల్వ మాత్రం 215.8 టిఎంసిలు ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంకాలేదు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News