- Advertisement -
స్టాక్హోమ్: రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారం బుధవారం ప్రకటించారు. ఇమాన్యుయెల్ చార్పెంటీర్, జెన్నిఫర్ కు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందించనున్నట్టు నోబెల్ కమిటీ వెల్లడించింది. జీనోమ్ ఎడిటింగ్ విధానంలో పరిశోధనలకు చార్పెంటీర్, జెన్నిఫర్ కు నోబెల్ దక్కింది. జన్యువు టెక్నాలజీతో ఓ కొత్త రకమైన, చాలా పదునైన విధానాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Nobel Prize in Chemistry 2020
- Advertisement -