- Advertisement -
న్యూఢిల్లీ: 2020 సంవత్సరం రుతుపవనాల అంచనాని భారత వాతవరణ శాఖ(ఐఎండి) విడుదల చేసింది.ఈసారి సమృద్ధిగా వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ ఏడాది 96 నుంచి 104 శాతం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈయేడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని.. ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు సాధారణంగా ఉంటాయని వెల్లడించింది. ఇక, తెలంగాణకు రుతుపవనాలు ఏడు రోజులు ఆసల్యంగా వస్తాయని భారత వాతావరణ శాక చెప్పింది.
Normal rainfall predicted in India this year: IMD
- Advertisement -