Thursday, April 25, 2024

తెలంగాణ హైకోర్టులో పెరిగిన జడ్జిల సంఖ్య…

- Advertisement -
- Advertisement -

Inquiry in High Court on regularization of Sadabainama

 

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరిగింది. 24 మంది జడ్జిల నుంచి 42కు పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75 శాతానికి పెంచారు. 32 మంది శాశ్వత జడ్జిలు ఉండగా ప్రస్తుతం మరో 10 మంది అదనపు జడ్జిలను నియమించారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు విజ్ఞప్తిని సిజెఐ వెలికితీసి ఆమోదం తెలిపింది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, న్యాయశాఖ మంత్రికి సిఎం కెసిఆర్ లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News