Thursday, April 18, 2024

ఒమిక్రాన్‌తో ఉలిక్కిపడిన టోలీచౌకీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీవాసులు ఒమిక్రాన్‌తో ఉలిక్కిపడ్డారు. 25 హెల్త్ టీమ్స్ రంగంలోకి దిగాయి. 700 ఇళ్లలో ఉన్న జనాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 136 మందికి ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేశామని వైద్యాధికారులు వెల్లడించారు. 36 గంటల తరువాత ఆర్‌టిపిసిఆర్ టెస్టులు ఫలితాలు వెలువడుతాయి. ఆర్‌టిపిసిఆర్ టెస్టులో పాజిటివ్ జీనోమ్ సీక్వెన్స్‌కి శాంపిల్స్ పంపిస్తారు. టోలీ చౌకీ ప్రాంతంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News