Wednesday, April 24, 2024

యాదగిరి గుట్టలో ఆటో బోల్తా: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి భువనగిరి: ఆటో బోల్తాపడిన సంఘటన యాదిగిరి గుట్ట మండలంలోని వంగపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోనేరు చిన్న యాదగిరి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులతో ఆటో యాదగిరి గుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ప్రశాంత్ నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

 

One Dead in Auto Accident in Yadagirigutta Mandal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News