Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

- Advertisement -
- Advertisement -

One Member dead in bike accident

 

గంభీరావుపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట  మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి చెందిన కుడుదుల కొమురయ్య(50) ఇంటి నుంచి బైక్ పై వెళ్తుండగా  సముద్రలింగాపురం గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందారు. భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ సౌమ్యారెడ్డి తెలిపారు.

one dead in road accident in rajanna sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News