Wednesday, April 24, 2024

మహిళను ఢీకొట్టిన బైక్: వాహనదారుడు మృతి

- Advertisement -
- Advertisement -

One Death in Road Accident At Shamshabad

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దతుప్పర వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళకు తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆమెను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల  సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బైక్ వేగంగా వచ్చి అదుపుతప్పడంతోనే ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.

One Death in Road Accident At Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News