Thursday, March 28, 2024

ఆగిఉన్న లారీని ఢీకొన్నబైక్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One died in Bike collides with parked truck At Sangareddy

హైదరాబాద్: సంగారెడ్డి ట్రాన్స్ కో కార్యలయం వద్ద శనివారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

One died in Bike collides with parked truck At Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News