Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

one killed in road accident at rajanna sircilla

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల నూతన కలెక్టరేట్ భవన సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పైనుంచి బైక్‌పై వెళ్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన బొల్లి రవిని రగుడు బైపాస్ వద్ద సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న రవి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

one killed in road accident at rajanna sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News