Thursday, April 25, 2024

కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాక్టర్ ని ఢీకొట్టి… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Auto collided tractor

 

అమరావతి: ట్రాక్టర్‌ను వెనక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కూలీలతో వెళ్తున్న ఆటో తన ముందున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను రోడ్డు పైనుంచి పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News