Friday, March 29, 2024

లారీని ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Bus collided to Lorry

 

అమరావతి: లారీని ఓ ప్రవేటు బస్సు ఢీకొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వైజంక్షన్ వద్ద గురువారం వేకువజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ఒడిశాకు చెందిన 34 మంది వలస కూలీలు బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వీర్రాజు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News