Saturday, April 20, 2024

ఒఆర్ఆర్ పై లారీని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

One Member dead in Car collided lorry in ORR

రంగారెడ్డి: లారీని కారు ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఆరుగురు వ్యక్తులు అతివేగంగా ఓటర్ రింగ్ రోడ్డు పై వెనక నుంచి లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పతికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉండడంతో మద్యం మత్తులో డ్రైవ్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News