Friday, April 19, 2024

గుండాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One member dead in Clashes in Adilabad

ఇచ్చోడ: రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్న గొడవ పెద్దగా మారడంతో ఇరు వర్గాలు రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News