Friday, April 19, 2024

బస్సు-ట్రక్కు ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Maharashtra road accident

ముంబయి: మహారాష్ట్రలోని పుణేలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఉర్లి దెవాచి ప్రాంతంలోని సశ్వాద్ రోడ్డుపై బస్సు, టక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు పందర్‌పూర్ నుంచి స్వర్‌గేట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News