Wednesday, April 24, 2024

మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

One Member dead in Medchal road accident

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. తమిళనాడుకు వెళ్తున్న కంటైనర్‌ను లారీ ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టింది. రెండు వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News