Friday, March 29, 2024

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం…. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in road accident in Suryapet

సూర్యాపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లాలోని రాయినిగూడె మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజుగారి తోట హోటల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఖమ్మంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్నారు. మృతుడు ముదిగొండ మండలం వల్లవి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News