Friday, April 19, 2024

ఆటోను ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One member died in Lorry accident in warangal

వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఊరుకొండ గ్రామంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్-ములుగు జాతీయ రహదారిపై ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో గర్భిణీ మృతి చెందింది. మృతురాలు సంగీత(30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News