- Advertisement -
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుప్పు తపపి స్కూటీని ఢీకొట్టడడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. మృతుడు మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రాజమౌళిగా గుర్తించారు. పోలీసులు కారు డ్రైవర్ను అరెస్టు చేశారు. దీంతో తిమ్మాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
One person dead in Car collided to bike in siddipet
- Advertisement -