Wednesday, April 24, 2024

జమ్మి మొక్కను నాటిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Padma devender reddy plant tree in Green India challenge

మెదక్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గురువారం మెదక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. విజయదశమి ఉత్సవాల్లో జమ్మి చెట్టుకు ఉన్న ప్రాధాన్యం, ప్రజల సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతీ గ్రామాల్లో జమ్మి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News