Home Search
కరోనా మరణాలు - search results
If you're not happy with the results, please do another search
కరోనా కొత్త వ్యాప్తి: వ్యాక్సిన్ల పాత్ర
కొవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే వుంది. 200 దేశాలలో, సుమారు 19.40 కోట్ల కేసు లు, 40 లక్షల మరణాలతో మానవాళికి మహావిపత్తుగా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికీ ఇండియా, ఇండోనేసియా, మలేసియా,...
ఎపిలో కొత్తగా 2,010 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో70,695 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,010 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 20...
ఎపిలో కొత్తగా 2,527 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనావిజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రెండు వేలకుపైనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 86,280 మందికి పరీక్షలు నిర్వహించగా 2,527 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ...
ఎపిలో కొత్తగా 2,974 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,974 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 17...
రాష్ట్రంలో 729 కరోనా కేసులు: ఐదుగురు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 772 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్...
టీకా పొందాక కరోనా సోకడానికి డెల్టా వైరసే కారణం
ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ చేయించుకున్నా కొందరు కరోనా బారిన పడడానికి డెల్టా రకం వైరసే కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ బాధితుల్లో 9.8...
ఎపిలో కొత్తగా 2,591 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,591 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 15 మరణాలు సంభవించాయి. తాజాగా మరో 3,329 మంది కోలుకున్నారని రాష్ట్ర...
ఎపిలో కొత్తగా 2,567 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 81,763 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,567 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో...
ఎపిలో కొత్తగా 3,042 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 3,042 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 28 మరణాలు సంభవించాయి....
ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ మొదలు: ఎస్బిఐ నివేదిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్పై ఎస్బిఐ తాజా నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నప్పటికీ వచ్చే ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది....
ఎపిలో కొత్తగా 3,841 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 90,574 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,841 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 38 మరణాలు సంభవించాయి....
తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి లోపే వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 1,09,802 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 917 మందికి కరోనా మహమ్మారి సోకింది. అదే సమయంలో 1,006...
ఎపిలో కొత్తగా 3,797 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,797 మందికి కరోనా సోకింది. తాజాగా మరో 35 మరణాలు సంభవించాయి....
రాష్ట్రంలో కొత్తగా 987 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,21,236 మందికి పరీక్షలు నిర్వహించగా, 987 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఏడు మరణాలు సంభవించాయి....
ఎపిలో కొత్తగా 4,250 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 95,327 మంది సాంపిల్స్ పరీక్షించగా 4,250 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 33...
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 58,419 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 81 రోజుల తరువాత...
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,430 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,417 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 12 మరణాలు...
ఎపిలో కొత్తగా 6,341 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 57 మరణాలు సంభవించాయి. అదే...
ఎపిలో కొత్తగా 6,151 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 మంది సాంపిల్స్ ని పరీక్షించగా, 6,151 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 58...
ఢిల్లీలో కొత్తగా 212 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల వ్యవధిలో 77,891...