Home Search
'కంటి వెలుగు' - search results
If you're not happy with the results, please do another search
నిలువెత్తు సంక్షేమం కెసిఆర్
ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు అట్టడుగు వర్గాల సంక్షేమం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరితేనే ప్రజలకు విద్య, వైద్యం లభించి వారి జీవన...
వారి వల్లే మహబూబ్ నగర్ వలసల జిల్లాగా మారింది: హరీశ్ రావు
మహబూబ్ నగర్: జిల్లాలోని బాలానగర్ లో 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ''కరోనా కష్ట కాలంలో...
వీడనున్న విశ్వం గుట్టు!
రోదసీలోకి విజయవంతంగా దూసుకెళ్లిన అత్యంత శక్తివంతమైన టెలిస్కోస్
దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగం
విశ్వంపుట్టుక, తొలినాళ్లనాటి గెలాక్సీల గుట్టువిప్పనున్న జేమ్స్వెబ్
స్పేస్ టెలిస్కోపు ం క్షుణ్ణంగా నక్షత్రమండలం, పాలపుంతల పరిశీలన
హబుల్...
నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్స్పేస్ టెలిస్కోప్
విశ్వ రహస్యాల పరిశోధనలో ఇదో ముందడుగు
కొరొయు ( ఫ్రెంచి గయానా ) : ప్రపంచం లోనే భారీ, అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్ రాకెట్ ను ఫ్రెంచి గయానా అంతరిక్ష కేంద్రం...
వైద్య పరికరాల రంగంలో స్వావలంబన
ఆ దిశగా త్వరగా అడుగులు వేద్దాం, ఇప్పటికీ 80% దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం : రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పూర్ణిమ అండ్ రామం ఆత్మకూరి టెక్నాలజీ...
తుది రక్తపు బొట్టుదాకా పోరాడుతా
తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ పడినట్టే దళితబంధును విజయవంతం చేయడానికి గట్టిగా పట్టు పడతాను
దళితబంధుకు పరిమితి లేదు
ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేవరకు పథకం
కొనసాగుతుంది ఇందుకోసం...
దాతల సహకారంతో గృహనిర్మాణం పూర్తి
మన తెలంగాణ/రాయికల్: భర్త మృతితో కుమారుడితో కలిసి బాత్రుంలో నివాసముంటున్న పేదింటి మహిళకు దాతల సహకారంతో ఇంటి నిర్మాణం పూర్తయింది. సహకరించిన దాతలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆమె తన కుమారుడితో కలిసి బుధవారం...
ఒకానొక ప్రాదేశిక కవి
భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి...
కొవిడ్ రోగులపై బ్లాక్ టైగర్ దాడి
విజృంభిస్తోన్న ఫంగస్ వ్యాధి
మనుష్యుల శ్వాసకు ముప్పు
కంటిచూపు క్షీణత.. ప్రాణాంతకం
కోలుకున్న రోగులలో లక్షణాలు
ముందుగా గమినిస్తేనే చికిత్స సాధ్యం
న్యూఢిల్లీ : మహమ్మారికి తోడు తోడేలు దండు ఎక్కువ అని కరోనా వైరస్...
కొత్త సాహిత్య సిద్ధాంతం ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు
‘ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు‘, సాగర్ శ్రీరామకవచం వెలువరించిన పరిశోధనాపూర్వక , విమర్శనాత్మక సిద్ధాంత గ్రంధంపై ప్రముఖ సమీక్షకుడు కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ఓ సాహిత్య సిద్ధాంతమా? అనే ప్రశ్నతో...
తేనెలొలుకు తేట తెలుగు
అలనాటి జీవన చిత్రంలోకెళితే అడుగడుగునా తెలుగు భాషా పరిమళం వికసించి, జీవితమంతా రంగురంగుల హరివిల్లును చూపినంత ఆనందంతో, ప్రశాంతంగా, ఉల్లాసంగా గడచిపోయేది. జోల పాటలో రాగ రంజితమైన లాలింపు, వేదంతార్ధాలు నిక్షిప్తమై, వింటుంటే...
చింతమడక నుంచి సిఎం దాకా…
మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
కాంగ్రెస్ పార్టీది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం: సిఎం కెసిఆర్
హాలియా: నల్లొండ జిల్లాలోని హాలియాలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అర్హులందరికి...
కాంతిపరావర్తనం
Art is an effort to create beside the real world, a human world అన్న మాటలు అమ్మంగి గారి కవిత్వం ఆసాంతం చదివినప్పుడు గుర్తుకొస్తయి. తనదే అయిన సాహిత్య...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
యశోదమ్మ స్మృతిలో
మాతృమూర్తి కీ.శే. గోరుకంటి యశోదా దేవి జ్ఞాపకాలు ప్రతి ఒక్క మహిళకు స్ఫూర్తిదాయకం. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తల్లిగా, పిల్లలకు తన ప్రేమవాత్సల్యాలను పంచిపెట్టడమే కాకుండా బాధ్యులైన పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలోనూ, సామాజిక...
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
108 ఉద్యోగులు మానవత్వంతో పనిచేస్తున్నారు
త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తా
ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : వైద్యశాఖలోని 108 ఉద్యోగులు జీతం కోసం కాకుండా మానవత్వంతో ప్రాణాలు నిలబెట్టేవారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రశంసించారు....
‘జై సింగరేణి’ గీతాన్ని ఆలపించిన బాలు
గత 17 సంవత్సరాలుగా స్ఫూర్తి నింపుతున్న ‘జై సింగరేణి గీతం’
సింగరేణి రింగ్ టోన్ గా కూడా కొనసాగుతున్న ఈ గీతం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి. బాలసుబ్రహ్మాణ్యం మరణం...
మనసు లోతులు చూసిన పాటలు
మనసు లోతుల్లోకి తొంగిచూడగా అందిన భావాలకు పాటలు నేర్పి, గాఢమైన అనుభవాలకు అందమైన అనుభూతిని జతచేసి ఆనందవిషాదాల అశ్రుసంగమ ఘోషను ఆలపించి జనం గుండెల్ని ఆర్ద్రతతో తడిచేసిన మహాకవి ఆచార్య ఆత్రేయ.వీరు మే...