Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
లైంగిక దాడి కేసులో తరుణ్తేజ్పాల్పై 19న తీర్పు
న్యూఢిల్లీ: తెహెల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్తేజ్పాల్ కేసులో తీర్పును గోవాలోని సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. 2013లో గోవాలోని ఓ హోటల్లో తనపై తేజ్పాల్ లైంగికదాడికి...
బెంగాల్ గవర్నర్ తీరుపై మమత సర్కార్ మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించాలన్న రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా...
గోవా ప్రభుత్వాసుపత్రిలో విషాదం
పనాజీ: గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) లో ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. రెండు నుంచి 6 గంటల వ్యవధిలో 26 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరాలో...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
కేంద్రం మొండితనం
‘అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు’ అన్నట్టు కొవిడ్ రోగులకు ఆక్సిజన్ను శాస్త్రీయ పద్ధతుల్లో అందజేయడానికి సుప్రీంకోర్టు నెలకొల్పిన 12 మందితో కూడిన జాతీయ స్థాయి లక్ష సాధన సంఘాని(టాస్క్ఫోర్స్)కి కూడా కేంద్ర ప్రభుత్వం...
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణలో లాక్డౌన్ పై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్డౌన్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది....
ఎస్పి నేత ఆజంఖాన్ తండ్రీ కొడుకులకు కరోనా : లక్నో ఆస్పత్రికి తరలింపు
సీతాపూర్ (యుపి): సమాజ్వాది పార్టీ సీనియర్ నేత ఆజమ్ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్లకు కరోనా పాజిటివ్ సోకడంతో వారిని లక్నో లోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. లక్నో కింగ్...
భారత్కు అప్పగింతపై అపీలుకు నీరవ్ మోడీ పిటిషన్
లండన్: భారత్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వేలాది కోట్ల రూపాయలు మోసం చేసి బ్రిటన్లో తలదాడుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించే పత్రాలపై బ్రిటీష్ హోంమంత్రి ప్రీతి పటేల్ గత...
మాజీ ఎంఎల్ఎ సీతారామయ్య కన్నుమూత
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఎ బొగ్గారపు సీతారామయ్య(85) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1978లో సుజాతనగర్ నియోజకవర్గంలో...
సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు
ఆక్సిజన్ సరఫరాపై కర్నాటక హైకోర్టు ఆదేశాల్లో
జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కర్నాటకకు ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకకు రోజువారీ లిక్విడ్ ఆక్సిన్ సరఫరా కోటాను పెంచాలన్న...
బిసిసిఐపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వందనా షా అనే న్యాయవాది కోర్టులో ఈ పిల్ను దాఖలు చేశారు. ఇదే సమయంలో రూ.1000 కోట్లు...
అదనపు కోటాకు ఆపద
మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో మరాఠాలకు కేటాయించిన రిజర్వేషన్లను కొట్టి వేస్తూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నాడిచ్చిన తీర్పుతో వెనుకబడిన తరగతుల కోటా వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది....
మరాఠా రిజర్వేషన్లు చెల్లవు
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు .....
మహారాష్ట్రలో ప్రకంపనలు
కేంద్రం జోక్యానికి థాకరే వినతి
న్యూఢిల్లీ : మరాఠా రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు బుధవారం సంచలనతీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని మించరాదని, ఇది...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
బలవంతపు చర్యలొద్దు
సర్వే చేసేముందు నోటీసులు ఇవ్వాల్సింది
జమున హేచరీస్ అత్యవసర పిటిషన్పై హైకోర్టు విచారణ
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం
విచారణ జులై 6కు వాయిదా వేసిన న్యాయస్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సంబంధించిన...
ఇసికి సుప్రీం పాఠం
మంచి, మన్నన, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోడం, పెద్దరికాన్ని గుర్తించి నెత్తిన పెట్టుకోడం అనేవి అంతా సవ్యంగా, సాఫీగా సాగుతున్నప్పుడే. పరిస్థితి చేయి దాటిపోయి ఒక మహా ప్రళయం ప్రాణాలను పెద్ద ఎత్తున కబళిస్తుంటే...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...
ఆర్జేడీ నేత షాబుద్దిన్ కన్నుమూత
గ్యాంగ్స్టర్కు కరోనా కాటు
న్యూఢిల్లీ : ఆర్జేడీ నేత, మాజీ ఎంపి మహమ్మద్ షాబుద్దిన్ శనివారం కొవిడ్తో మృతి చెందారు. గ్యాంగ్స్టర్గా పేరొంది, లాలూప్రసాద్ యాదవ్ సారథ్యపు ఆర్జేడీలో షాబుద్దిన్ కీలక పాత్ర పోషించారు....
ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎనిమిది మంది కోవిడ్ రోగులు శనివారం మృతి చెందినట్టు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది....
నేడే మినీ ‘పుర’పోరు
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలకు
పోలింగ్ ఉదయం 7గం.నుంచి సాయంత్రం 5గం. వరకు ఓటింగ్ ప్రక్రియ
పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు...