Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి హస్తముంటే ఎందుకు అరెస్టు చేయలేదు
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో బిజెపి హస్తముందంటూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. శనివారం బండి...
155 నోటిఫికేషన్లు.. 37 వేల ఉద్యోగాలు
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని 37 వేల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...
సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్ : వర్తింప చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 3,978 మంది...
పేపర్ లీకేజీపై ప్రగతి భవన్ లో కెసిఆర్ సమావేశం..
హైదరాబాద్: పేపర్ లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తో టిఎస్ పిఎస్పి ఛైర్మన్ సమావేశమయ్యారు. శనివారం ఉదయం ప్రగతి భవన్ లో టిఎస్ పిఎస్పి ఛైర్మన్ తోపాటు మంత్రులు హరీశ్ రావు,...
ముమ్మాటికీ రాజకీయ కుట్రే
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె. తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా...
సమ్థింగ్ టు థింక్ అబౌట్…
మన తెలంగాణ/హైదరాబాద్ : ట్విట్టర్లో ఎల్లవేళలా యాక్టివ్గా ఉంటూ ప్రజా సమస్యలతో పాటు ప్రజలను ఆలోచింపజేసే విధంగా మంత్రి కెటిఆర్ ట్వీట్ చేస్తుంటారు. తాజాగా కెటిఆర్ చేసిన ఓ ట్వీట్ ప్రతి ఒక్కరినీ...
గన్పార్కు వద్ద బిజెపి నిరసన దీక్ష
హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై గన్పార్కు అమర వీరుల స్థూపం వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. శుక్రవారం గన్పార్కు వద్ద దీక్ష...
నా హక్కులు హరించొద్దు
హైదరాబాద్: సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాతే ఇడి విచారణకు హాజరవుతానని బిఆర్ఎస్ ఎం ఎల్సి కవిత అన్నారు. గురువారం ఇడి విచారణకు ఆమె హాజరు కాలేదు. సుప్రీంకోర్టు...
దోచి దోస్తు ఖాతా నింపుతుండు
మన తెలంగాణ/బాన్సువాడ/పిట్లం: మోడీ మహానటుడు అని, ఆస్కార్ అవార్డుకు ఆయనను పంపితే పురస్కారం కూడా వచ్చేదని దేశ సంపదను ప్రజలకు పంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ లాంటి వారికి...
లీకేజీలో రాజకీయ కుట్ర!
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ స్కామ్ వెనుక ఉన్న సూత్రదారుల కనిపెట్టాలని,...
ఏప్రిల్ 2న మెగా జాబ్ మేళా..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న 17వ మెగా జాబ్ మేళా కూకట్పల్లి మెట్రో వై జంక్షన్ సమీపంలోని గ్రౌండ్లో జరుగనుంది. ఈ మెగా...
ఒడిఎఫ్ ప్లస్లో తెలంగాణే నెంబర్ 1
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి అవార్డు పంట పండింది. దేశంలో...
బలోపేతం చేద్దాం
మనతెలంగాణ/హైదరాబాద్: 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని దీనికోసం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదేశించారు. జిల్లా పార్టీ...
9 గంటల సుదీర్ఘ విచారణ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి...
చెప్పుకోండి చూద్దాం..
మహైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎంఎల్ఎ...
కవితను ప్రశ్నిస్తున్న ఇడి
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత హాజరయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఇడి అధికారులు విచారిస్తున్నారు. ఆమె వెంటన భర్త అనిల్, న్యాయవాదులు ఉన్నారు. కవితకు మద్దతుగా...
‘క్యూ’లో అంతర్జాతీయ కంపెనీలు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్కు భారీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. సిఎం కెసిఆర్ కృషికి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలకు పెట్టుబడుల ప్రవాహమే నిదర్శనం. తాజాగా అమెరికాకు చెందిన రెండు సుప్రసిద్ధ...
లిక్కర్ స్కాంలో మరో మలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలం గాణ ఎంఎల్సి తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని...
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత కల్పించాలి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారికి పోటీ చేసే అర్హత కల్పించాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ...
ప్రశ్నిస్తే దర్యాప్తు దాడులు
హైదరాబాద్: ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ...