Home Search
వరదలు - search results
If you're not happy with the results, please do another search
‘కృష్ణా’పై గేట్లు బార్లా
నారాయణపూర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గేట్లు ఎత్తివేత
ఉప్పొంగిన ఉప నదులు జూరాలకు పోటెత్తిన వరద శ్రీశైలానికి
2.71లక్షల క్యూసెక్కుల విడుదల.. 10గేట్లు ఎత్తివేత సాగర్కు 4లక్షల
క్యూసెక్కుల వరద.. 22గేట్ల...
పాక్లో ప్రబలిన మలేరియా
భారత్ నుంచి 6మిలియన్ దోమతెరల కొనుగోలు
ఇస్లామాబాద్: ఇటీవల వరదలు ముంచెత్తడంతో మలేరియా ప్రబలింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో 6మిలియన్ దోమతెరలను భారత్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని...
పోలవరం ముంపుపై ఉమ్మడి సర్వే
తెలంగాణ డిమాండ్కు అంగీకరించిన సిడబ్లూసి
ముంపు తగ్గింపు రక్షణ చర్యలకు ఆంధ్రప్రదేశ్ సుముఖం
మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రా జెక్టు బ్యాక్ వాటర్ విషయంలో కేంద్ర ప్ర భుత్వం మెట్టు...
పాక్లో వరద బాధితులకు ఆహార సంక్షోభం ముప్పు
హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో 57 లక్షల మంది వరద బాధితులు రానున్న మూడు మాసాలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన మానవతా వ్యవహారాల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్లో...
నిజాలు ‘జల’ సమాధి
పోలవరం బ్యాక్ వాటర్లో అసత్యాల వరద
జులైలో భద్రాచంలం వద్ద 71అడుగులకు 1986 ఆగస్టు 75.6అడుగుల నీటిమట్టం
కనికట్టేనా? సిడబ్ల్యుసి సాంకేతిక అధ్యయనంలోనే లోపమా? కేంద్రం చెవికెక్కని ముంపు రాష్ట్రాల గోడు
మన...
ముంపుపై అధ్యయనం చేయాల్సిందే
పోలవరం ముంపుపై అధ్యయనం జరిపితీరాల్సిందే
వరదల్లో నష్టపోయిన వారికే ఆ కష్టాలు తెలుస్తాయి
నష్ట నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి
ఢిల్లీ భేటిలో కేంద్రం ముందు తెలంగాణ ఏకరువు
తెలంగాణ బాటలోనే ఒడిశా చత్తీస్గఢ్
ప్రాజెక్టుకు అనుమతులపై ఘాటు...
విశ్వసించలేని విశ్వాసం-ఆత్మద్రోహమే!
మనుషులను చంపే శక్తి మంత్రాలకు ఉంటే, దేశ రక్షణ కొరకు వేల కోట్ల రూపాయలు వెచ్చించి సైన్యాన్ని, ఆయుధాల్ని, ఫైటర్ విమానాల్ని సమకూర్చుకోవడం ఎందుకూ? మంత్రాలు చదివే వాళ్లను ఓ నలుగుర్ని పంపితే...
పోలవరంలో… ‘నిజాలకు’ పాతర
నదిలో ప్రవహించే గరిష్ట వరదనీటికి రెట్టింపు సామర్ధంతో డ్యాం నిర్మాణాలు జరగాలని, ఆ విధంగా లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ను 72 లక్షల క్యూసెక్కుల వరదనీటి డిశ్చార్జి సామ ర్ధంతో నిర్మించాలని,...
నీళ్లు మీకు.. కన్నీళ్లు మాకా?
గోదావరి వరదల సమగ్ర అధ్యయనంపై పెరుగుతున్న డిమాండ్లు
పోలవరం డ్యాం బ్యాక్ వాటర్ ప్రభావం మరింత అధికం ఆధునాతన సాంకేతికతో కాంటూర్ లెవల్స్ గుర్తింపు
బాధిత ప్రాంతల రక్షణకు తక్షణ చర్యలు బాధ్యత...
విరిగి పడిన కొండచరియలు
ఖాట్మండు (నేపాల్ ): పశ్చిమనేపాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెందారు. సుదుర్పశ్చిమ్ ప్రావిన్స్ లోని అచ్ఛం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు...
కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ఖాట్మాండూ: కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి చెందిన సంఘటన నేపాల్లోని అచ్ఛమ్ జిల్లాలో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షాల...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
రాజ్భవన్లో ఉంటూ రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వ...
కాళేశ్వరం ‘ప్రాణేశ్వరం’
తెలంగాణకు ప్రతిపక్షాలే శనేశ్వరం
గోదావరి వరదల్లో లక్ష కోట్ల ప్రాజెక్టు
మునిగిందని దుష్ప్రచారం చేశాయి
రెండు పంపులు మునిగితే ఇక నీళ్లు
రావంటూ శాపనార్థాలు పెట్టాయి
వరదలపై బురద రాజకీయం చేశాయి
పంపుల మరమ్మతు...
బిజెపి రాష్ట్రాల్లో అవినీతి ప్రాజెక్టులు!
మధ్యప్రదేశ్లోని కరవ్ు నదిపై నిర్మించిన ప్రాజెక్టుకు గండిపడింది. ప్రాజెక్టుల నాసిరక నిర్మాణాలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ప్రాజెక్టును ఇంత నాసిరకంగా నిర్మించడం వెనుక రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల హస్తముందని చాలా...
భారతదేశం నుండి కూరగాయల దిగుమతికి అనుమతిని కోరుతున్నలాహోర్ వ్యాపారులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతటా కొనసాగుతున్న వరదలు, ఎడతెగని వానల మధ్య కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న దృష్ట్యా, పొరుగున ఉన్న భారతదేశం నుండి వాఘా సరిహద్దు ద్వారా కూరగాయల దిగుమతికి అనుమతి ఇవ్వాలని లాహోర్...
పాకిస్థాన్ కు సాయం అందించేందుకు భారత్ సంసిద్ధత
న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో వరద బీభత్సం ఘోరంగా ఉంది. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. 1000 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పాకిస్థాన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో...
పాక్ వరద ప్రళయం… వెయ్యికి మించిన మృతుల సంఖ్య
ఐక్యరాజ్యసమితి, మిత్రదేశాలు సహాయానికి సంసిద్ధత
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో మృతుల సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. వరద సంబంధిత సంఘటనల...
పాకిస్థాన్ లో అనేక ప్రాంతాలు వరదలతో అతలాకుతలం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మునుపెన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తుతుండడంతో జన జీవనం చిన్నాభిన్నం అయింది. సుమారు 3.3 కోట్ల మంది ప్రజలపై వర్షాలు, వరదల ప్రభావం పడినట్టు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,456 మంది...
మీటర్పై మాటెత్తని షా
విద్యుత్ చట్టంపై సమాధానం దాటవేత
చట్టాన్ని కాదు.. ప్రభుత్వాన్ని
మార్చాలని ఆదర్శ రైతులకు
హోం మంత్రి సలహా
బిత్తరపోయిన రైతులు పిఎం
కిసాన్ యోజనను రూ.15వేలకు
పెంచాలని వినతి బేగంపేటలో
రైతులతో వ్యవసాయం,
పంట...