Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఆకట్టుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి… వీడియో
హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైన సందర్భంగా మంత్రి కెటిఆర్ వీడియోను తన ట్విట్టర్లో విడుదల చేశారు. ఈ వీడియోలో తీగల వంతెన అందాలు మంత్రముగ్దులను చేస్తున్నాయి. రంగురంగుల విద్యుద్దీప...
పవన్కు జన్మదిన శుభాకాంక్షలు: గవర్నర్
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ 50వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. పవన్కు సెలబ్రిటీలు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళసై...
7 నుంచి మెట్రో సర్వీసులు..
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేడెడ్ పద్ధతిలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...
పరిహారంపై ఇదేం పరిహాసం
జిఎస్టి చెల్లింపుల్లో కోత విధింపు సరికాదు
కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
చట్ట ప్రకారం రెండు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించండి
ఆదాయం తగ్గడంతో వేతనాలు, ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది
ఆదుకోవాల్సింది పోయి అప్పులు...
మళ్లీ ఎల్ఆర్ఎస్
లే ఔట్ల క్రమబద్ధ్దీకరణకు మరో గోల్డెన్ ఛాన్స్
గత నెల 26 వరకు అభివృద్ధి చేసిన లేఔట్లు, ఫ్లాట్లు మాత్రమే రెగ్యులరైజ్
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని వారి ఫ్లాట్లపై నిషేధం
దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్...
అగ్రి ఆవిష్కరణలు
గ్రామీణ వ్యవసాయ ఇన్నోవేషన్లకు ప్రాధాన్యత
స్కూల్ విద్యార్థులను ఆవిష్కరణల్లో ప్రోత్సహించాలి
ద్వితీయ శ్రేణి నగరాలకు టిహబ్ సేవలు : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయరంగంలోనూ నూతన ఆవిష్కరణలు...
అవినీతి ఊడలు
ఇఎస్ఐ స్కాంలో మరోసారి ఎసిబి సోదాలు దేవికారాణి, నాగలక్ష్మిలకు చెందిన రూ.4 కోట్ల 47లక్షలు స్వాధీనం
కూకట్పల్లిలోని ఓ బిల్డర్ ఇంట్లో భారీగా నగదు గుర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్: ఇఎస్ఐ స్కామ్లో మంగళవారం ఎసిబి...
కోవిడ్ మందులకు రూ.350 కోట్లు రిలీజ్
విధుల్లో కరోనాతో చనిపోయిన వైద్యసిబ్బంది కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్గ్రేషియా
మంత్రి ఈటల ప్రకటన, కృతజ్ఞతలు తెలిపిన వైద్యసంఘాలు
మన తెలంగాణ/హైదరాబాద్:కోవిడ్తో చనిపోయిన వైద్యసిబ్బందికి రూ.75 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు....
టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్
హైదరాబాద్ : ప్రస్తుత అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సోమవారం పదవీ విరమణ చేయడంతో మామిళ్ల రాజేందర్ను రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకుంది. టిఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం...
దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే
నిరాడంబరంగా వేడుకలు ముగించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు
హుస్సేన్సాగర్ చుట్టూ 18 క్రేన్లు
ఈపాటికే ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
గణేష్ విగ్రహాలకు ప్రత్యేక రూట్మ్యాప్
నేడే వినాయక విగ్రహాల నిమజ్జనం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: వినాయక నిమజ్ఞనం ఈ ఏడాది నిరాడంబరంగా...
జిఎస్టి పరిహారంలో ఆప్షన్లు లేవు
కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం
నిర్మలా సీతారామన్కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
ఎసిబి వలలో కమర్షియల్ టాక్స్ ఉద్యోగులు..
మనతెలంగాణ/హైదరాబాద్ః వరంగల్లోని కమర్షియల్ టాక్స్ ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగులు రెండు వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ హంటర్ రోడ్డు లోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో...
ప్రణబ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం...
బంజారాహిల్స్ లో గోనే సంచిలో మృతదేహం..
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్2లోని ఫుట్పాత్పై గోనెసంచిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుపై గోనె సంచి...
రాష్ట్రంలో మరో 2924 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,924 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటిట్ కేసుల సంఖ్య లక్షా 23,090కు చేరింది....
సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!
సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం...
ఆన్లైన్ తరగతుల షెడ్యూల్ విడుదల
ఆన్లైన్ తరగతుల షెడ్యూల్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 14వ...
ఎపిలో మరో యువకుడికి శిరోముండనం.. కేసు నమోదు
ఎపిలో మరో యువకుడికి శిరోముండనం
ఏడుగురిపై పోలీసుల కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దళిత యువకుడు శిరోముండనం కేసులో శనివారం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా...
ఉగ్రవాదుల హిట్లిస్ట్లో ఎంఎల్ఎ రాజసింగ్
ఉగ్రవాదుల హిట్లిస్ట్లో ఎంఎల్ఎ రాజసింగ్
డిసిపి స్థాయి అధికారితో భద్రత పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్: టెర్రరిస్ట్ల నుంచి ముప్పు ఉందని కేంద్ర ఐబి, ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరిక కారణంగా ఎంఎల్ఎ రాజాసింగ్కు డిసిపి స్థాయి అధికారితో...
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
పలు అంశాలపై చర్చ, గవర్నర్ బాబాయి మృతిపై ఆరా
తమిళిసై తండ్రి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
పరామర్శించడానికి వచ్చిన సిఎంకు ట్విట్టర్ వేదికగా గవర్నర్ ధన్యవాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...