Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి
యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి
ప్రణాళికలను సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...
అఖిలపక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు
అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించాలి
11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రధానికి లేఖ రాసిన ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి...
కరోనా పరీక్ష ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలి
జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
పేషెంట్లకు అందే సేవలపై రాష్ట్రాలు తనిఖీ చేయాలి
న్యూఢిల్లీ: కొవిడ్19 నిర్ధారణ పరీక్షల ధరల విషయంలో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యతాసాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం జోక్యం...
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నేడు జిల్లా యువజన క్రీడా కార్యాలయంలో అందజేయాలి : జిల్లా క్రీడా అధికారి
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవల అందించిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్,...
ప్రముఖ ఆర్థిక వేత్త బిపిఆర్ విఠల్ మృతిపట్ల కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ఐఎఎస్ అధికారి బిపిఆర్ విఠల్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం విఠల్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమ్మడి...
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13,586 కొత్త కోవిడ్-19 కేసులు, 336 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు
వచ్చే వారం నుంచి బస్సుల పరుగు
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది....
కల్నల్కు కన్నీటి వీడ్కోలు
సంతోష్బాబుకు కేసారంలో మిలిటరీ లాంఛనాల మధ్య అంత్యక్రియలు
తనయుడి చితికి తలకొరివి పెట్టిన తండ్రి ఉపేందర్
అశ్రునయనాల మధ్య భారీ ర్యాలీతో అంతిమయాత్ర, ‘వందేమాతరం’‘వీరుడా వందనం’ లాంటి నినాదాలతో మార్మోగిన భానుపురి
7కి.మీటర్ల పొడవునా పూలవర్షం
కురిపించి...
43 కొత్త మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ మేళాలు
రానున్న 5 సంవత్సరాలలో
మెజార్టీ జనాభా పట్టణాల్లో పెరిగే అవకాశం
అందుకు అనుగుణంగా పట్టణాల సమగ్రాభివృద్ధ్దిపైన దీర్ఘకాలిక ప్రణాళికలు
మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మునిసిపాలిటీలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
నేటి అఖిలపక్షానికి కెసిఆర్కు ఆహ్వానం
ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగే అఖిల పక్ష సమావేశంలో పా ల్గొనాల్సిందిగా...
అమ్మాయిలే టాప్
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ముందంజలో బాలికలు
అగ్ర స్థానంలో నిలిచిన అసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు
ఈ సారి పెరిగిన ఉత్తీర్ణత శాతం
ఆన్లైన్ ఫిర్యాదుల విధానం
ద్వారా సందేహాల నివృత్తి
-ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన
విద్యాశాఖ...
గ్రేటర్ లో కరోనా రోజుకో డబుల్ సెంచరీ
ఈ నెలాఖరులో త్రిపుల్ సెంచరీ దాటచ్చొని భావిస్తున్న వైద్యులు
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ రెక్కలు కట్టుకుంటుందని వెల్లడి
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారుల సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి...
డ్రాగన్ కోరల్లో నిలువెల్లా విషం
ప్రపంచ చరిత్రలో భారత్, చైనాల మధ్య ఘర్షణలు 1914లోనే రాజుకున్నాయి. చైనా రిపబ్లిక్, బ్రిటన్, టిబెట్ల మధ్య సిమ్లాలో జరిగి సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టిబెట్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్న...
మానవాళికి మంచి చేసే గ్రీన్ ఛాలెంజ్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో గాయని మధుప్రియ పాల్గొన్నారు.హైదరాబాద్ చిలకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి గురువారం మధుప్రియ మూడు మొక్కలను నాటారు. ఈ నేపథ్యంలో గాయని మధుప్రియ మాట్లాడుతూ...
ప్రభుత్వ రేట్ల ప్రకారమే చికిత్స అందించాలి
ప్రజా వైద్యం విషయంలో రాజీ పడేది లేదు
క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాలి
త్వరలోనే ఫెండింగ్ ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేస్తాం
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా సోకిన...
పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో దాడి
వ్యక్తిపై హత్యాయత్నం
రియల్ఎస్టేట్ విషయంలో ఇరువురు మధ్య మనస్పర్థలు
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: ఇరువురి బంధువుల మధ్య తలెత్తిన రియల్ దందా వివాదం బెడిసి కొట్టింది. గండిమైసమ్మ చౌరస్తాలో రెచ్చిపోయిన వ్యక్తి తన ప్రత్యర్థిపై...
రైతులందరికీ రైతుబంధు: సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బిఆర్కెఆర్ భవన్లో గురువారం అధికారులతో ఆయన రైతుబంధు పంపిణీపై...
విఆర్ఎపై దాడి సరికాదు
మనతెలంగాణ/ కృష్ణ: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మండల పరిధిలోని కున్సి గ్రామంలో బుధవారం విఆర్ఎపై దాడి జరిగింది. కున్సి గ్రామంలో ఉన్న భూతగాదాల విషయంలో సంబంధిత శాఖ అధికారుల మేరకు పొలానికి...
పాముకాటుతో విద్యార్థిని మృతి
మన తెలంగాణ/లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బుధవారం రాత్రి 12 ఏళ్ల బాలిక పాము కాటుతో మృతి చెందింది. దీంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల...
కరోనా పరీక్షలు పెంచండి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని గురువారం హైకోర్టు ప్రభుత్వానికి మరోసారి కీలక ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కరోనా వైరస్కు సంబంధించి కీలక సమాచారం మీడియా బులెటిన్లో ఉండాలని స్పష్టం చేసింది....