Thursday, April 25, 2024
Home Search

స్టాలిన్ - search results

If you're not happy with the results, please do another search

నేటి నుంచి 500 మద్యం దుకాణాలు మూసివేత

చెన్నై : తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు 5329 లో 500 రిటైల్ షాపులను గురువారం (జూన్ 22) నుంచి మూసివేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ...

ప్రతిపక్షాల సమావేశ ఏర్పాట్లలో నితీశ్ కుమార్ బిజీ బిజీ

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న జరగనున్న 17 ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లును బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సమావేశానికి వచ్చే విఐపిలు బసచేయనున్న రాష్ట్ర...

ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు..

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి బీజేపీ నాయకురాలు ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిఎంకెపార్టీ నేత శివాజీ కృష్ణమూర్తిపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి...

జాతీయ విద్యావిధానంతో పేదలకు విద్యను దూరం చేసే కుట్ర

మహబూబ్‌నగర్: జాతీయ విద్యావిధానం పేరుతో బడగు, బలహీన వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని,ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజాస్వామిక వాదులంతా పోరాడాలని...
Civil Remembrance Act

శ్రుతిమించిన దాడులు!

సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వర్ణించింది. అప్పటికి అదొక్కటే పంజరంలోని చిలుక. ఇప్పుడు దాని స్థానాన్ని ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్) ఆక్రమించుకొన్నది. సిబిఐకి ఒకటొకటిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తలుపులు మూసేస్తున్నాయి. అందుచేత...
Tamil Nadu Minister Arrested

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్టు

చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డిఎంకె నేత సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతోపాటు చెన్నై లోని నివాసంలో...

తమిళనాడు మంత్రికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు అరెస్టు చేసిన తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని జూన్ 28 వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ...

ఇడి కస్టడీలో తమిళనాడు మంత్రి: ఆస్పత్రి వద్ద మంత్రి రోదన

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించేందుకు బుధవారం తెల్లవారుజామున ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద...
OBC reservation in india

ఒబిసి కోటాయే ఎజెండా కావాలి

కర్ణాటక ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్లపై ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి అక్కడ రాజకీయ ప్రాబల్య వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు బిజెపి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్నికలకు 3...

ఒకే వేదిక పైకి కాంగ్రెస్, ఎస్‌పి, టిఎంసి నేతలు

న్యూఢిల్లీ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతల భేటీ ఈ నెల 23 న పాట్నాలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు ఈ వేదికపై ఒకచోట కలువనున్నారు. ఈ నెల 12న ముందుగా...
Oppostion meet

కనీసం 450 లోక్ సభ స్థానాల్లో బిజెపితో విపక్షాల నువ్వా, నేనా పోటీ!

న్యూఢిల్లీ: 2024లో లోక్‌సభ మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని ఓడించాలంటే ద్విముఖ పోరుకు దిగాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. లోక్‌సభ 450 స్థానాలకు ఈ ద్విముఖ వ్యూహాన్ని...
Parliament security breach

నితీశ్ ఆరాటానికి ఆటంకాలు!

సంపాదకీయం: లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో అందరినీ కూడగట్టి ప్రతిపక్ష ఐక్యతను సాధించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పట్టువదలకుండా చేస్తున్న కృషికి అడ్డంకులు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన విషయం కానే...

టిడిపితో బిజెపి పొత్తు ఊహాగానాలే:బండి సంజయ్

హైదరాబాద్ : టిడిపితో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కొట్టిపారేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్...
What's wrong if Chandrababu meets Amit Shah: Bandi Sanjay

అమిత్ షా, నడ్డాను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?

హైదరాబాద్: అమిత్ షా, జెపి నడ్డాను చంద్రబాబు కలిస్తే తప్పేంటి ? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో మమత, స్టాలిన్, నీతీశ్ కూడా మోడీ, అమిత్ షాను...
Odisha Train Accident

మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా

ఒడిశాలో రైళ్ల ప్రమాదంలో మృతి చెందిన తమిళనాడుకు చెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష వంతున ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు,...
TN govt sends ministerial delegation to Odisha

తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం

చెన్నై : ఒడిశాలో రైళ్ల ప్రమాదంలో సహాయ కార్యక్రమాల్లో సమన్వయం కోసం తమిళనాడు నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఒడిశాకు బయలు దేరింది. అక్కడ చిక్కుకుపోయిన, గాయపడిన తమిళనాడుకు చెందిన ప్రయాణికులను తీసుకురాడానికి...

మహిళా రెజ్లర్ల కంట రక్తకన్నీరు

పిడి గుద్దులతో ప్రత్యర్థులను మట్టి కరిపించిన మన ఛాంపియన్ రెజ్లర్లు చివరకు ఖాకీల నెట్టివేతకు గురై, జాతి సమక్షంలో జరిగిన అవమానాన్ని పంటి బిగువున భరించక తప్పలేదు. 28, మే ఆదివారం రోజున...
Nitish Kumar Oppostion meet

నితీశ్ కుమార్ మెగా ప్రతిపక్ష సమావేశానికి హాజరుకానున్న కాంగ్రెస్!

2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి జూన్ 12న పాట్నాలో ప్రతిపక్షాల మెగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వదలచుకోని సారూప్య...

నీతి ‘అయోగ్యం’

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకూడదని, ఈ సమావేశాన్ని బహిష్కరించి తన నిరసనను తెలియజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. ప్రధాన...

తమిళనాడులో ఐటి బృందంపై స్థానికుల దాడి

చెన్నై : తమిళనాడు రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ సంబంధిత వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ దశలో ఐటి బృందంపై దాడులు జరిగాయి....

Latest News