Friday, April 19, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Minister Errabelli distributs Essential goods

లాక్‌డౌన్‌ని పాటించండి.. కరోనాని పారద్రోలండి

  మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ఓ విపత్తుని కలిగించిందని, ఈ విపత్తు నుంచి బయట పడడానికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కార మార్గమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
CoronavirusIndia COVID 19 cases tally crosses 9 lakh mark

గుడిమల్కాపూర్ మార్కెట్ ముగ్గురికి కరోనా పాజిటివ్

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి మార్కెట్‌లో విజృంభిస్తుంది. మొన్నటివరకు మలక్‌పేట గంజ్‌లోని వ్యాపారులను వణికించి.. హమాలీలు, చిరువ్యాపారులను గాంధీ ఆసుపత్రికి చేర్చింది. మంగళవారం గుడిమల్కాపూర్ మార్కెట్‌లో వైరస్ బయటపడింది. ముగ్గురు వ్యక్తులకు...
Biotech Company donates Rs.2 Cr to Telangana CMRF

సిఎం సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.2 కోట్ల విరాళం

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి నిమిత్తం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ...
TS Govt Releases Rs.12 lakhs for Delhi Telugu Journalists

జర్నలిస్టుల కోసం రూ.12 లక్షలు విడుదల

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీలో తెలంగాణకు చెందిన జర్నలిస్టుల్లో కొందరికి కరోనా వైరస్ సోకడంలో అక్కడి పరిస్థితులపై శనివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆరాతీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్...
People are keen on KCR's performance in Corona control

జనం హ్యాపీ

  కరోనా కట్టడిలో కెసిఆర్ పనితీరుకు ప్రజలు ఫిదా ప్రధాని మోడీ కంటే సిఎంకే ఎక్కువ మార్కులు ప్రభుత్వ పనితీరు బాగుందని ఓ వార్తా ఛానెల్ సర్వేలో ప్రశంసలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కె....

వైన్స్ తెరవక తప్పదా?

  లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు సేఫ్ లిక్కర్‌తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
TS Govt Releases Rs.12 lakhs for Delhi Telugu Journalists

రైల్వే పనులు రయ్.. రయ్

  ఆర్‌ఒబి, ఆర్‌యుబి పనులకు యుద్ధప్రాతిపదికన అనుమతులు వచ్చే వర్షాకాలంలోగా రైల్వేకు సంబంధించిన పనులు పూర్తి అవ్వాలి జిహెచ్‌ఎంసి, రైల్వే అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష దక్షిణ మధ్య రైల్వే సమన్వయ అధికారిగా అర్వింద్‌కుమార్ నియామకం మన తెలంగాణ/హైదరాబాద్ :...
3 Corona cases registered in Telangana

3 కొత్త కేసులు

  40 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 471 మంది వేగవంతమైన నియంత్రణ చర్యలతో కేసులు తగ్గుముఖం జిహెచ్‌ఎంసి మినహా వేరే జిల్లాల్లో కేసులు సున్నా కరోనా@ టెన్త్ వీక్ కొత్తగా మూడు కేసులు నమోదు, 40 మంది డిశ్చార్జ్ 1085కి...
Migrant workers To police stations

పోలీస్‌స్టేషన్లకు పోటెత్తుతున్న వలస పక్షులు

  మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన...

రోజూ 40 రైళ్లు

  నేటి నుంచి వలస కూలీల తరలింపునకు వారంపాటు ప్రత్యేక ఏర్పాట్లు హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల ప్రాంతాల నుంచి రైళ్లు : సిఎం కెసిఆర్ ్రప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో...

నేడు కేబినెట్ కీలక భేటీ

  మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమావేశం n లాక్‌డౌన్ పొడిగింపు, ఆంక్షల సడలింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మద్యం విక్రయాలపై కీలక నిర్ణయాలు? సమగ్ర వ్యవసాయ విధానంపైనా చర్చకు చాన్స్ మన తెలంగాణ/హైదరాబాద్...

కరోనా వైరస్ విరుగుడు మందులపై పరిశోధనలు జరుగుతున్నాయి

  కోవిడ్ పై పోరాడేందుకే సిసిఎంబితో ఐస్టెమ్ బెంగళూర్ సంస్థ ఒప్పదం సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విరుగుడు మందులపై పరిశోధనలు జరుగుతున్నాయని, అయితే వ్యాక్సిన్...

గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు

  మనతెలంగాణ, హైదరాబాద్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ఆదుకున్నారు సుల్తాన్‌బజార్ పోలీసులు. నగరంలోని బిఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్, కెఎస్‌లైన్‌కు చెందిన కృష్ణప్రియ రాత్రి 11.15 గంటలకు పురిటి నొప్పులు...

తాలు పేరుతో మోసం.. సెల్‌టవర్ ఎక్కిన రైతులు

  మనతెలంగాణ/ఇల్లంతకుంట : ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని అమ్ముకుందామంటే తాలు పేరుతో రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతులు సెల్ టవర్...

ఇండియా @42,533…. రాష్ట్రాల వారిగా వివరాలు

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 42,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2553 పాజిటివ్ కేసులు నమోదుకాగా 72 మంది మృత్యువాతపడ్డారని వెల్లడించింది....
CM distribute rice-money for hungry

ఉత్తమ్ వ్యాఖ్యలపై జగదీష్ ఫైర్

  హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పరీక్షలు నిర్వహిస్తినే పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోందన్నారు. పరీక్షలు ఎక్కడ నిర్వహించాలో ఉత్తమ్ చెబితే...

గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….

  రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...

కిం కర్తవ్యం?

  లాక్‌డౌన్ పొడిగింపు, సడలింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ విస్తృత సమాలోచనలు తాజాగా పెరుగుతున్న కేసులపై ఆరా వలస కార్మికులు, కేంద్రం మార్గదర్శకాలపై చర్చ పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలకు ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్ :...

ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం

  కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం వైద్య సిబ్బందిని సన్మానించిన...

వల”సలసల”

  స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....

Latest News