Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
కరోనా ఎఫెక్ట్: కౌలాలంపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఊరట
మనతెలంగాణ/హైదరాబాద్: కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను ఢిల్లీ, విశాఖపట్నాలకు చేరవేయాలంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఏషియా షటిల్స్ కు అనుమతిచ్చింది. దీంతో కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులోని...
నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: ఎపి ఎన్నికల కమిషనర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ రమేష్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రక్రియ పూర్తయ్యేంత...
ఇద్దరు మావోయిస్ట్ కొరియర్ల అరెస్ట్..
మన తెలంగాణ /భద్రాచలం: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 39 బెటాలియన్ సీఆర్పిఎఫ్, దుమ్ముగూడెం ఎస్ఐఇ రతీష్ తన సిబ్బందితో కలిసి దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లను...
కవితకు ఎమ్మెల్సీ.. కెసిఆర్ కు కృతఙ్ఞతలు
లండన్ : ప్రజా నాయకురాలైన కవితకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన తెరాస పార్టీ అధినేత కెసిఆర్ కు ఎన్నారై తెరాస యూకే సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కృతఙ్ఞతలు...
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి
విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి
విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి
ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు
ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...
తుపాకుల మిస్సింగ్ కేసు.. ఐదుగురి సస్సెన్షన్
మన తెలంగాణ/హుస్నాబాద్: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఏకే 47, కార్బేన్ తుపాకుల మిస్సింగు కేసులో ఐదుగురు పోలీసులపై వేటు పడింది. విశ్వనీయ సమాచారం ప్రకారం.. గత నెల 6వ తేదీన గుంటి...
కరోనా ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ మాత్రం సందేహం వున్న అక్కడ్నించి నేరుగా అనంతగిరి...
అగ్ని ప్రమాదంలో మేకలు సజీవదహనం
మన తెలంగాణ/భూదాన్పోచంపల్లి: నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో అగ్రిప్రమాదంలో మేకలు, కోళ్లు సజీవదహనమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... బిజిలి అంజయ్య అనే రైతుకు చెందిన మేకల కొట్టంలో...
విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా: ఈటెల
హైదరాబాద్: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో ఈటెల మీడియాతో మాట్లాడారు. స్కాట్లాండ్...
కరోనా కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు
ఢిల్లీ: ప్రభుత్వం కార్యాలయాల్లో కరోనా కట్టడికి మార్గదర్శకాలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని ప్రభుత్వ ఆఫీసుల ప్రవేశద్వారాల దగ్గర థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు సూచించింది. శానిటైజర్లను...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
మరింత నిఘా
శంషాబాద్ నుంచి క్వారంటైన్కే
రాష్ట్రంలో ఐదో కేసు, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్
స్థానికంగా ఎవరికీ సోకలేదు
సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే
పరీక్షలకు ఆరు ల్యాబ్లు
ఫైనల్ టెస్టులు కూడా హైదరాబాద్లోనే
కోఠి కంట్రోల్ రూం...
గాంధీ ‘ఆ’పరేషాన్
ప్రసవానికి వచ్చిన మహిళకు బదులు ఏడు నెలల మరో గర్భిణికి ఆపరేషన్ చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు
బిడ్డ మృతి, ప్రాణాపాయ స్థితిలో తల్లి
ప్లేట్లెట్లు తగ్గడంతో చికిత్స నిమిత్తం వచ్చిన మహిళకు ఎదురైన దుస్థితి
పోలీసులకు...
అనాథలైన పిల్లలు
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా ప్రాణాలతో బయటపడిన రాజు, హర్షిత
మన తెలంగాణ/సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని భూ ంపల్లి ,లింగంపల్లి గ్రామాల స్టేజీల మధ్య మంగళవారం జరిగిన...
జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేక గది
పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, లిక్విడ్ సోప్లు
మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి
24 గంటల కంట్రోల్ రూం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరైనా జలుబు,...
అత్యాచారం చేసి బండతో కొట్టి
మరో సామూహిక హత్యాచారం
మృతురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు...
పట్టణాలు.. ఇక మోడల్ టౌన్లు
ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్రూంలు, పబ్లిక్ టాయిలెట్లు
పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి
బస్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు
ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు
వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...
ఓటుకు నోటు కేసులో 960 పేజీల చార్జిషీట్
తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎసిబి ప్రత్యేక కోర్టు ఓటుకు నోటు కేసును మంగళవారం నాడు విచారించిన అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. కాగా ఈ...
జైళ్లలో ఖైదీలకు ములా‘కట్ ’
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా కారణంగా రాష్ట్రంలోని జైళ్లలో ములాకత్లను రద్దు చేస్తున్నట్లు జైళ్ల శాఖ డిజి రాజీవ్ త్రివేది మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జైల్లోని ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ...
రాష్ట్రంలో మొత్తం 5 కరోనా కేసులు
కారోనా వైరస్ కట్టడికి నిరంతరం కృషి కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సాయంత్రం కరోనా వైరస్ పై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...