Home Search
యూట్యూబ్ - search results
If you're not happy with the results, please do another search
బాలీవుడ్లోకి సాయిపల్లవి
సాయి పల్లవి టాలెంట్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేచురల్ బ్యూటీ నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ...
వినోద్ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేత
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువాపై దేశద్రోహం కేసును సుప్రీం కోర్టు గురువారం కోట్టివేసింది. 1962 లో వచ్చిన ఉత్తర్వు ప్రతి జర్నలిస్టును ఇలాంటి ఆరోపణల నుండి రక్షిస్తుందని పేర్కొంది. గతేడాది ఢిల్లీలో...
డిజిటల్ రూల్స్పై సమ్మతి పత్రం ఏదీ ?
సోషల్ మీడియాకు కేంద్రం చురక
న్యూఢిల్లీ : వాట్సాప్ కొత్త డిజిటల్ రూల్స్కు సంబంధించి కేంద్రానికి, సోషల్ మీడియాకు మధ్య వివాదం మరింత రాజుకుంది. తాము వెలువరించిన డిజిటల్ రూల్స్ను ఆమోదిస్తున్నట్లు సోషల్ మీడియా...
ప్రైవేటు టీచర్లకు నగదు జమ
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్షోభంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బం ది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు....
దుమ్మురేపుతున్న ‘లాహె లాహె’…
మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణిశర్మల కాంబోలో గతంలో వచ్చిన పలు సినిమాల మ్యూజిక్ ఆల్బమ్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరు ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవితో...
‘మైండ్ బ్లాక్’ రికార్డు
సూపర్ స్టార్ మహేష్ బాబు, - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. 2020 సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు...
రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న సాయిపల్లవి పాట..
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరి'. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ...
తారక్ అరుదైన రికార్డు
ఎన్టీఆర్ మరో అరుదైన రికార్డును కొట్టేశాడు. తారక్ ‘ఆర్ఆర్ఆర్’ వీడియో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మిలియన్లల వ్యూస్ను యూట్యూబ్ లో దక్కించుకుంది. ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోలో ఎన్టీఆర్...
కాంగ్రెస్ సొంత డిజిటల్ వేదిక
ఐఎన్సి టీవీ 24 నుంచి ప్రసారాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సొంతంగా యూ ట్యూబ్ టీవీని ఐఎన్సి టీవీ ఛానల్ను ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించి డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో బుధవారం స్వరూప...
50 మిలియన్ల ‘సారంగ దరియా…’
నాగచైతన్య, -సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఈ చిత్రంలోని ‘సారంగ దరియా...’ అనే పాటను ఈ...
‘జాతిరత్నాలు’ ఫన్ ఫిల్మ్..
నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియా అబ్దుల్లా హీరోయిన్గా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ’జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్ పతాకంపై అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం అన్ని...
అద్దె కోసం వచ్చి.. పుస్తెలతాడుతో పరార్
మన్సూరాబాద్: ఇంటి అద్దెకోసం వచ్చి మహిళపై దాడి చేసి పుస్తెలతాడు, ఆమె సెల్ ఫోన్ చోరీ చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోంది. వనస్థలిపురం పోలీసుల కధనం ప్రకారం... వనస్థలిపురం...
నకిలీ యాప్లతో బురిడీ
పేటిఎం, గూగుల్ పేతో మోసం చేస్తున్న యువకులు
ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: నకిలీ పేయాప్లతో డబ్బులు చెల్లింపులు చేసి మోసం చేస్తున్న ఎనిమిది మంది యువకులను...
రైతుల పళ్లేల చప్పుళ్లు
ప్రధాని మోడీ మన్కీ బాత్ వేళ సాగు సైనికుల నిరసన
విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు అంటూ ప్రధాని మోడీ మన్ కీ బాత్ సందేశం
అదే సమయంలో రైతు ఉద్యమకారుల పళ్లేల చప్పుళ్లతో దద్ధరిల్లిన...
‘నీ కన్ను నీలి సముద్రం’కు 150 మిలియన్ల వ్యూస్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా వస్తోన్న ‘ఉప్పెన’ సినిమా నుండి రిలీజ్ అయిన మొదటి సాంగ్ ‘నీ కన్ను నీలి సముద్రం’ వీడియో సాంగ్ సంగీత ప్రియుల...
వర్మకు హైకోర్ట్ షోకాజ్ నోటీసులు
హైదరాబాద్ః సినీ దర్శకుడు రాంగోపాల్వర్మకు మంగళవారం నాడు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఈ...
భార్య నగ్న వీడియోలు అప్లోడ్ చేసి…
అమరావతి: భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని పట్నంబజారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
దిశ చిత్రంపై హైకోర్టులో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి మంగళవారం నాడు హైకోర్టులో రిట్ అప్పీల్ పిటీషన్ దాఖలు చేశారు. రామ్గోపాల్ వర్మ...
నాలుగేళ్ల చిన్నారికి ప్రధాని ప్రశంసలు
వందేమాతరం గీతాన్ని ఆలపించిన మిజోరాం చిన్నారి ఎస్తేర్
న్యూఢిల్లీ: భారతీయులను ఉత్తేజపరిచే ‘ వందేమాతరం’ గీతాన్ని మృదుమధురంగా ఆలపించిన నాలుగేళ్ల బాలికను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్ తంగా ట్వీట్...
ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: ఎంఎల్సి కవిత
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉటుందని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా...