Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,764 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 852 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 640...
ధరలపై దాష్టీకం
ధరల పెరుగుదల అనడం కంటే ‘పరుగు’దల అనడమే వాస్తవమనిపిస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ధరలు స్థిరంగా వొక చోట నిలబడిన పరిస్థితులు లేవు. బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత...
తలసరి ఆదాయంలో మనదే పైచేయి
ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుదల రెట్టింపుకన్నా
ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం రెండింతలు కూడా పెరగలేదు
జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర ఆదాయం 1.9
రెట్లు ఎక్కువ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి...
తెలంగాణలో కొత్తగా 795 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,619 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 795 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 658 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
వెనెజులాతో అమెరికా కాళ్ల బేరం!
అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని...
రాష్ట్రంలో కొత్తగా 581 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,306 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 581 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 645 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
అద్భుతమైన ప్రేమ కథ…
దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా...
రాష్ట్రంలో కొత్తగా 531 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,927 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 531 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 612 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
చైనా నుంచి పెట్టుబడులు వచ్చాయా?
‘నవంబరులో జీ జిన్పింగ్తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు భారత్కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది’ తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ‘తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్ ఐరోపా సమాఖ్య వాణిజ్య...
కొవిడ్ వ్యాక్సిన్కు దూరంగా 4 కోట్ల మంది
లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై 18 నాటికి దాదాపు 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు మొదటి డోసు కరోనా వ్యాక్సినేషన్ కూడా తీసుకోలేదని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. జులై...
రైల్వే మంత్రి అశ్విన్ కు కెటిఆర్ ట్వీట్…
హైదరాబాద్: వయోవృద్ధులకు రైలు టికెట్ రాయితీ రద్దుపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఓ వార్తా సంస్థ రాసిన న్యూస్ క్లిప్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని...
‘థాంక్యూ’లో చైతన్య కెరీర్లోనే ఉత్తమ నటన
అక్కినేని నాగచైతన్య హీరోగా రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక హీరోయిన్లుగా నటించిన వెరైటీ లవ్ స్టోరీ ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దిల్ రాజునిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్లో విడుదల...
కొత్తగా 658 కొవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,552 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 658 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 628 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో...
గజల్ గాయకుడు భూపిందర్ సింగ్ ఇకలేరు…
ముంబయి: ప్రఖ్యాత గజల్ గాయకుడు భూపిందర్ సింగ్ (82) కన్నుమూశారు. కొలన్ క్యాన్సర్ వ్యాధితో పాటు కరోనా వైరస్ సోకడంతో తుదిశ్వాస విడిచారని ఆయన భార్య మితాలి సింగ్ తెలిపారు. బాలీవుడ్ ఫిల్మ్...
రాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్
21న ఉదయం
10.30 గంటలకు ఓట్ల లెక్కింపు
25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా సాగింది. వ్యాధులు ముసిరినా ఖాతరు చేయకుండా పలువురు నాయకులు పోలింగ్లో పాల్గొన్నారు. కరోనా...
కొత్తగా 540 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,585 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 540 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 708 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
ఐసీఎస్ఈ పరీక్షలలో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు
కరోనా మహమ్మారి విజృంభణ, ఆన్లైన్ తరగతులు వీటికి తోడు పరీక్షల విధానంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలలో తమ సత్తా చాటారు. ఫ్యూచర్ కిడ్స్...
23 శాతం మంది బాధితుల్లో లాంగ్ కొవిడ్ ప్రభావం
సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ అధ్యయనం వెల్లడి
లాస్ఏంజెల్స్ : కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో వ్యాధి లక్షణాలు దీర్ఘకాలం (లాంగ్ కొవిడ్ ) పాటు వెంటాడుతున్న సంగతి తెలిసిందే....
ఎస్ఐ-కానిస్టేబుల్ పరీక్షలో.. ముఖ్యమైన టాపిక్స్
ఎస్ఐ/కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్దీ రోజుల ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష జరుగనుంది. ఈ పరిక్షలకు కేవలం కొద్దీ...
రాష్ట్రంలో కొత్తగా 441 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 21,616 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 441 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 692 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...