Home Search
పంచాయతీ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
నో లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...
అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులలో అదనంగా 10 వేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ పడకల సంఖ్య 20 వేలకు చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తెలిపారు. గత ఏడాది...
ఆక్సిజన్పై జాతీయ విధానం?
ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...
ప్రశ్నను మీడియా విస్మరిస్తే ఎట్లా
న్యూఢిల్లీ: ఇప్పటి మీడియా ప్రజా సమస్యలపై కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రశ్నలడగలేకపోతోంది. అధికార సమాచారం వార్తగా చలామణిలోకి వస్తోంది. ఈ దశలో ప్రజల సమస్యలను వాస్తవికంగా తెలియచేసేందుకు ఐఎన్సి టీవీ పేరిట...
రూ.245కు పెరిగిన ఉపాధి కూలీ
మనతెలంగాణ/హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం కూలీ రేట్లను పెంచింది. కనీస కూలీ రేట్లను రూ.237నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధికూలీ...
వారంలో 100% వ్యాక్సిన్
45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వెయించుకోవాలి
కరోనా పరీక్షలకు భారీగా పెంచాలి
అన్ని జిల్లా ఆర్టి-పిసిఆర్ టెస్టులు, విస్తృతంగా పరీక్షాకేంద్రాలు
అందరూ మాస్కులు ధరించేలా చర్యలు : సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా...
రూ.2వేల కోట్లతో బడుల బాగు
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు స్థాయి సదుపాయాలు
మార్గదర్శకాలు రూపొందిచాలి : అధికారులకు మంత్రి వర్గ ఉపసంఘం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో కార్పొరేట్స్థాయిలో మౌలిక సదుపాయాలను...
‘స్థానిక’ పురస్కారాలపై కెటిఆర్ హర్షం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు సన్మానం
రాష్ట్రానికి అవార్డులు తెస్తున్నందుకు శుభాకాంక్షలు
మరింత ఉత్సాహంగా పనిచేయాలని అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్: దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్...
ఎన్నికల కమిషనర్లుగా ప్రభుత్వాధికారులా?
సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
స్వతంత్ర వ్యక్తులనే ఆ పదవిలో నియమించాలని సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి, లేదా...
నూతన చట్టాలను నిబద్ధతతో అమలు చేయాలి
అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
హైదరాబాద్ : నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాన్ని సంబంధిత అధికారులు నిబద్ధతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
దేశంలో కొత్తరకం కరోనాలు
తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు
కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్లను గుర్తించినట్లు...
మోడీ అహంకారి రాజా
కిసాన్ మహాపంచాయత్లో ప్రియాంక
లక్నో : ప్రధాని మోడీ ఓ పిట్టకథలోని అహంకారి రాజాగా మారారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. యుపిలోని ముజఫర్నగర్లో వేలాది మంది హాజరైన కిసాన్ మహా...
త్వరలో భూముల డిజిటల్ సర్వే
అవినీతికి తెరదించిన ధరణి
వెంటనే టెండర్లు పిలవాలని సిఎం కెసిఆర్ ఆదేశం
సర్వే చేసిన భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి
పారదర్శకంగా జరగాలని ఎంతో శ్రమించి ధరణి పోర్టల్
తెచ్చాం, అది నూటికి...
స్థానిక సుపరిపాలన
గ్రామీణాభివృద్ధిలో స్థానిక ప్రజా ప్రతినిధుల పాత్రను క్రియాశీలం చేస్తాం
ఇకపై జిల్లా పరిషత్, మండల
పరిషత్లకు బడ్జెట్లో నిధుల కేటాయింపు
నిర్ధిష్టమైన నిధులు, విధులు అప్పగిస్తాం
ప్రగతి భవన్లో సంబంధిత
అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్...
పదోన్నతులు పూర్తి
ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ
చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు
సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి:
సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్గౌడ్లకు కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్: ...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
ఆదర్శ పల్లెల రాష్ట్రం
అద్భుతంగా సాగుతున్న పల్లె ప్రగతి
రాష్ట్రంలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి
అన్ని పల్లెలకు ట్రాక్టర్లు, డంప్యార్డ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రగతి వనాలు, భగీరథ నీరు
ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక, ప్రతి...
ధరణికి దిక్సూచి
తరగతులు ఎప్పటినుంచి?
ఫిట్మెంట్, సర్వీసు పరిగణనను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించడం, ప్రత్యేక జోన్గా
హైదరాబాద్తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురావడం
కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ నేడు జరిపే భేటీలో చర్చించే...
సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం
హైదరాబాద్: సిఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం బుధవారం బిఆర్కెఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24,961 సెల్ టవర్లు ఉన్నాయి....
జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: జిల్లా స్థాయిలో వివిధ శాఖల్లో, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31వ తేదీలోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని...