Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
కోవిడ్ సోకిన యువతిపై అంబులెన్సు డ్రైవర్ లైంగిక దాడి
తిరువనంతపురం: కరోనా వైరస్ సోకిన 19ఏళ్ల అమ్మాయిపై అంబులెన్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన కేరళ రాష్ట్రంలోని పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... పంథాల ప్రాంతానికి...
కరోనా బారిన మంత్రి హరీశ్
ట్విట్టర్ వేదికగా ప్రకటన
తనను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచన
బావా మీరు అందరికంటే త్వరగా కోలుకుంటారు : మంత్రి కెటిఆర్
వైరస్ను ఓడించే శక్తి మీకు వస్తుంది : కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: ఇటీవల అనేక...
తెలంగాణలో మరో 2511 కొత్త కేసులు
జిహెచ్ఎంసిలో 305,జిల్లాల్లో 2206 కేసులు
వైరస్ దాడిలో మరో 11 మంది మృతి
1,38,395కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 2511 కేసులు నమోదయ్యాయి. వీరిలో...
కరోనా పరీక్షలు చేయించుకుంటున్న మంత్రులు
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పార్లమెంట్ మార్గదర్శకాల మేరకు ప్రజాప్రతినిధులంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కరోనా నెగటివ్ ఉన్నవారికే ఎంట్రీ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలోమంత్రులు తమ కార్యాలయాల్లో కరోనా...
కాన్పు కోసం వస్తే కాటికి పంపారు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలు రోజుకు శృతిమించిపోతున్నాయి. కరోనా రోగులు వైద్యకోసం వస్తే లక్షల రూపాయలు బిల్లువేసి దోపిడీకి తెగబడుతూ చివరకు కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తూ తమ వక్రబుద్ధి...
నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ...
పిల్లల్లో యాంటీబాడీస్, వైరస్ సయ్యాట
వాషింగ్టన్: రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలను కూడా కరోనా వైరస్ పీడిస్తోంది. పిల్లల్లో అత్యధికంగానే కోవిడ్ 19 నివారణానికి ఉపయోగపడే మూలకణాలు ఉంటున్నాయి. అయితే వీరికి కూడా ఎక్కువగా కరోనా వైరస్ సోకుతోంది....
నవంబర్ 1 కల్లా కరోనా వ్యాక్సిన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ 1నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం కానుంది. ప్రజలకు ఆరోజు నుంచే వ్యాక్సినేషన్ చేయించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం డల్లాస్ కు చెందిన...
గోవా సిఎంకు కరోనా
పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ''నాకు కోవిడ్-19 పాజిటివ్ తెలింది. కరోనా లక్షణాలు లేవు కానీ... హోం...
కరోనాతో మాజీ మంత్రి మృతి
హైదరాబాద్: కరోనా వైరస్ సోకి మాజీ మంత్రి మాతంగి నర్సయ్య (75) దుర్మరణం చెందాడు. నర్సయ్యకు కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్యం విషమించడంతో...
ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా….
లక్నో: భారత్ లో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని బండా జిల్లాలోని ఒక కుటుంబంలో 32 మంది కరోనా వైరస్ సోకింది. ఇదే జిల్లాలో మొత్తం 44...
కర్నాటక మంత్రికి కరోనా
బెంగళూరు: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రజాప్రతినిధులు ఎవరిని వదలకుండా కాటేస్తోంది. తాజాగా కర్నాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె ఎస్ ఈశ్వరప్పకు...
ఆగస్టులో అత్యధిక కేసులు..
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు నెలలో కరోనా టెర్రర్ సృష్టించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం 1,24,963లో సగం కేసులు ఈనెలలోనే తేలడం గమనార్హం. మార్చి 2 తేది నుంచి జూలై 30...
దేశంలో మరో 69,921 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69,921 కరోనా కేసులు, 819 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో...
దేశంలో 35 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 35లక్షలు దాటాయి. గత 24గంటల్లో 78,761 కొత్త కోవిడ్-19 కేసులు, 948 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం...
దేశంలో 34లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 34 లక్షలను దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 76,472 కొత్త కోవిడ్-19 కేసులు, 1,021 మరణాలు నమోదైనట్టు...
తెలంగాణలో కొత్తగా 2,932 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24గంటల్లో 61,863 మందికి కరోనా టెస్టులు చేయగా, 2,932 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
త్వరలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు
14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం కృషి
ఫైబర్ గ్రిడ్ ద్వారా చురుకుగా ఇంటింటీకి ఇంటర్నెట్
స్టార్టప్క్యాపిటల్గా హైదరాబాద్ నగరం
సిఐఐ వర్చువల్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే పెట్టుబడులకు ఆకర్షణీయంగా...
యాక్సెంచర్ 25వేల ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. దీనిలో దాదాపు 5 శాతం వరకు ఉద్యోగులపై వేటు పడనుంది. తక్కువ ప్రతిభ,...