Home Search
అగ్రస్థానంలో - search results
If you're not happy with the results, please do another search
మండుటెండల మరణాలను ఆపలేమా?
దక్షిణాసియాలోని దేశాల్లో భారతదేశం మండు టెండల మరణాల్లో అగ్రస్థానంలో ఉందని వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. 2019లో 33 వేలమంది కేవలం తీవ్రాతితీవ్రమైన ఎండల కారణంగానే చనిపోయారని చైనా నుంచి...
అదరగొడుతున్న రాజస్థాన్
జైపూర్: ఐపిఎల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ అన్నింటిలోనూ జయకేతనం ఎగుర వేసింది....
నాలుగు రాష్ట్రాల్లో రొమ్ము క్యాన్సర్ తీవ్ర వ్యాప్తి
తూర్పు, ఈశాన్య రాష్ట్రాల కన్నా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక , ఢిల్లీ రాష్ట్రాల్లో రొమ్ముక్యాన్సర్ తీవ్రంగా వ్యాపిస్తోందని , 2025 నాటికి దేశమంతా మరింత ప్రబలుతుందని ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. 2012 నుంచి...
డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై…
న్యూఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తన నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లను సాధిస్తేనే ధరావతు (డిపాజిట్ ) దక్కుతుంది. అయితే తొలి లోక్సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకు...
కప్పు కొట్ట్టేదెవరో?.. నేడు డబ్ల్యూపిఎల్ ఫైనల్ సమరం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) ఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానం వేదికగా ఆదివారం తుదిపోరు జరుగనుంది. ఈ ఫైనల్లో కిందటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ ఛాలెంజర్స్...
అశ్విన్కు మళ్లీ టాప్ ర్యాంక్
రోహిత్, యశస్వి ముందుకు, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు....
10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోతీలాల్ ఓస్వాల్ మిడ్క్యాప్ ఫండ్
ముంబై: మోతీలాల్ ఓస్వాల్ మిడ్క్యాప్ ఫండ్ యొక్క 10 సంవత్సరాలను పురస్కరించుకుని, మోతీలాల్ ఓస్వాల్ AMC ఈ ఫండ్ దాదాపు రూ.8,490 కోట్ల AUMని సృష్టించినట్లు ప్రకటించింది. MOAMC మిడ్క్యాప్ ఫండ్ భారతదేశం అంతటా...
ఎదురులేని శక్తిగా భారత్
ప్రపంచ క్రికెట్పై టీమిండియా ముద్ర
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. మూడు ఫార్మాట్లలోనూ భారత్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉండడం దీనికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఇంగ్లండ్తో...
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో టాప్లో భారత్
దుబాయ్ : ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 41తో ఘనంగా ముగించిన టీమిండియా ఐసిసి ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. టెస్టుల, వన్డే,...
సహకార స్ఫూర్తే తారక మంత్రం
ఆర్థిక నిర్వహణ విషయంలో ఎన్డిఎ నేతృత్వంలోని కేంద్రానికి విపక్షంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలకు దారి తీశాయి. చివరకు ఈ విభేదాలు దేశంలో...
పాలమూరు పాలిట శాపాలు కాంగ్రెస్, చంద్రబాబే: హరీష్ రావు
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన...
టాప్ టెన్లోకి యశస్వి
రోహిత్, కోహ్లీలకు మెరుగై ర్యాంకు
బౌలింగ్లో అగ్ర స్థానంలో బుమ్రా
దుబాయ్ : టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ యశస్వి జైస్వాల్ టాప్ టెన్లోకి అడుగు పెట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శనతో...
అంతరిస్తున్న భాషా సంస్కృతి
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏడు వేల భాషల్లో దాదాపు 500 వరకు భాషలు పూర్తిగా అంతరించి పోయాయి. ఇంకా వాడుకలో ఉన్న భాషల్లోనూ కొన్ని విలువైన సాహితీ ప్రక్రియలు, వైద్య సమాచారం,...
శిల్పారామంకు పూర్వ వైభవం తీసుకువస్తాం
పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలుపుతాం
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
నిథమ్, శిల్పారామంలను సందర్శించిన మంత్రి
మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో...
కల్తీ కట్టడిపై కార్యాచరణ ఏదీ?
మనం తినే తిండి, పీల్చేగాలి, తాగే నీరు సురక్షితంగా, నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోనివారుండరు. మనిషికి కనీస అవసరాలైన ఇందులోని ఏఒక్కటి కల్తీ అయినా అది ప్రాణాలకే ప్రమాదం అని అందరికీ తెలిసిన...
ఫైనల్లో పుణెరి పల్టాన్
హైదరాబాద్ : పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ పట్నా పైరేట్స్పై...
టాప్ 8 కంపెనీల మార్కెట్ క్యాప్
రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది..
ముంబై : సెన్సెక్స్లోని టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్...
చారిత్రక పికెఎల్ పదో సీజన్ ట్రోఫీ వేటకు సర్వం సిద్ధం
సోమవారం నుంచి హైదరాబాద్లో ప్లేఆఫ్స్ పోటీలు
మన తెలంగాణ / హైదరాబాద్ : పన్నెండు వారాల హోరాహోరీ పోటీ తర్వాత లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు సోమవారం నుంచి హైదరాబాద్లో జరిగే...
గణాంకాలే సాక్ష్యం
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం
సంపాదనలో తెలంగాణ ప్రజలే టాప్
ఐదేళ్ళల్లో అనూహ్య పెరుగుదల
2022-23లో తలసరి ఆదాయం రూ.3,12,398
2017-18లో తలసరి ఆదాయం రూ.1,58,360
2023లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,72,276
5ఏళ్ళల్లో 28.52% పెరిగిన తలసరి ఆదాయం
25.33%తో రెండో...
టాప్లోనే విలియమ్సన్, బుమ్రా
యశస్వి ర్యాంక్ మెరుగు, రెండో స్థానంలో అశ్విన్, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో బ్యాటింగ్లో కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), బౌలింగ్ విభాగంలో...