Friday, April 19, 2024
Home Search

అన్‌లాక్ - search results

If you're not happy with the results, please do another search
Ransomware Attack on SpiceJet

స్పైస్‌జెట్‌పై రాన్సమ్‌వేర్ ఎటాక్… వందలాది విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థపై స్పైస్‌జెట్ పై రాన్సమ్‌వేర్ (ఒక రకమైన మాల్‌వేర్ ) దాడి జరిగింది. రాన్సమ్ వేర్ అనేది ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగించే ఒక రకమైన మాల్వేర్....
Motorola launches Moto G52 Smartphone

మోటో జి52 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన మోటోరోలా..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిపొందిన, నమ్మకమైన బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న మోటోరోలా తన g-సిరీస్ ఫ్రాంచైజీకి మరో పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌ను జోడించింది. మోటో g52 అని పేరు పెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం ఫీచర్లు...
Twitter in the hands of Elon Musk

ఎలోన్ మస్క్ చేతికి ట్విట్టర్

44 బిలియన్ డాలర్ల డీల్‌కు ఆమోదం ప్రైవేటు కంపెనీగా మారనున్న సోషల్ మీడియా న్యూయార్క్ : టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ తన పంతం నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు ట్విట్టర్‌కు ఆయన కొత్త యజమాని అయ్యారు. ఈ...
Elon Musk and Twitter

44 బిలియన్ డాలర్లకు ‘ట్విట్టర్’ కొనుగోలు చేసిన ఎలన్ మస్క్

టెక్ ప్రపంచంలోని అతిపెద్ద డీల్స్‌లో ఒకటైన  ట్విట్టర్‌ కొనుగోలును బిలియనీర్ ఎలన్ మస్క్ సాధించారు. మస్క్ ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్ కోసం దాదాపు 44 బిలియన్ డాలర్లు చెల్లించనున్నారు. న్యూఢిల్లీ: ఎలన్ మస్క్...
Man Loses Rs 80 lakh In Crypto Fraud in Hyderabad

క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.80 లక్షల మోసం

  హైదరాబాద్: నకిలీ క్రిప్టో కరెన్సీ మార్పిడికి పాల్పడి నగరానికి చెందిన ఓ వ్యాపారిని మోసగాళ్లు రూ. 80 లక్షలు ఎగవేశారు. శ్రీనగర్ కాలనీకి చెందిన మహేష్ (39) డిసెంబర్ 2021- ఏప్రిల్ 2022...
Musk offer rejected

మస్క్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నా..

ట్విట్టర్ ఇన్వెస్టర్, సౌదీ ప్రిన్స్ తలాల్ న్యూయార్క్ : సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానంటూ బిలియనీర్ ఎలోన్ మస్క్ చేసిన బంపర్ ఆఫర్‌ను ప్రధాన వాటాదారుడు, సౌదీ బిలియనీర్ ప్రిన్స్ అల్...
Tesla chief Elon Musk offers to buy Twitter for $41 billion

ట్విట్టర్‌ను కొంటా..

43 బిలియన్ డాలర్లకు ఇచ్చేయండి.. షేరుకు 54 డాలర్ల చొప్పున 100% తీసుకుంటా బిలియనీర్ ఎలన్ మస్క్ ఆఫర్   న్యూయార్క్ : టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను 43 బిలియన్ డాలర్లకు (రూ. 3.2 లక్షల...
Chandrayaan-3 likely to be launched during third quarter of 2022

చంద్రయాన్ 3 ప్రయోగం ఈఏడాది లేనట్టే

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా చంద్రయాన్ 3 ప్రయోగాలు నిలిచిపోవడంతో ఈ ప్రయోగం మరింత ఆలస్యం కానున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్...

నగరంలో మళ్లీ చెడ్డి గ్యాంగ్

రాచకొండ పరిధిలో చోరీలు శివారు ప్రాంతాలే టార్గెట్ పోలీసులు జల్లెడ పడుతున్నా చిక్కడం లేదు హైదరాబాద్: నగరంలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ నేరాలు కలకలం సృష్టిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. రాచకొండ...

17న పాలిసెట్ పరీక్ష

రాష్ట్రంలో అన్‌లాక్ ప్రారంభమైన తర్వాత మొదటి సెట్ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లొమా, బాసర ఆర్‌జియుకెటిలో ప్రవేశాలకు శనివారం(జులై 17) పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్...
Coronavirus Situation in Kerala

కేరళకు ఏమయింది?

ఏడాది క్రితం కరోనాను ఎదుర్కోవడంలో దేశానికే ఆదర్శం ఇప్పుడు నెలల తరబడి కట్టడి కాని మహమ్మారి ఇప్పటికీ రోజూ సగటున 1215 వేల కేసులు నమోదు జనం నిబంధనలను గాలికి వదిలేయడమే కారణమంటున్న వైద్య నిపుణులు పెద్ద ఎత్తున...

కొద్ది వారాల్లో మూడోదశ తప్పదు

  నిబంధనలు పాటించకుండా జనం గుమికూడితే కేసులు పెరుగుతాయి డెల్టా వేరియంట్‌తోనూ ప్రమాదం పొంచివుంది మినీ లాక్‌డౌన్‌లతో మేలు : ఎయిమ్స్ చీఫ్ న్యూఢిల్లీ : ‘కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా మొదటి...

డెల్టా వేరియంట్‌పై అప్రమత్తత : కేరళ సిఎం

తిరువనంతపురం : కేరళలో కరోనా కేసులు 42 శాతం తగ్గినా డెల్టా వేరియంట్ ముప్పు పీడిస్తోందని, ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. శనివారం నుంచి దశల...

టీకా బాధ్యత మాదే.. అందరికీ ఉచితం

  ఉత్పత్తి దార్ల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు అందిస్తాం రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు 21 తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా ప్రైవేటు రంగానికి అందుబాటులో 25 శాతం డోసులు నవంబర్ నాటికి...
Rahul Gandhi slams PM Modi

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై రాహుల్‌ ఫైర్

న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. గత...
Delhi reports 648 new Covid-19 cases

ఢిల్లీలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా మరో 648 మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో కనీసం 86 మంది మరణించినట్లు తాజాగా...
Extended gap between 2 doses of Covishield reasonable approach: Fauci

భారత్ తొందరపడింది

వాషింగ్టన్ : కరోనా వైరస్ విషయంలో భారతదేశం తప్పుడు అంచనాలతో వ్యవహరించిందని అమెరికా జాతీయ స్థాయి వైద్య నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తేల్చిచెప్పారు. అంతా నయం అయిందని, అన్‌లాక్ ప్రక్రియకు తొందరపడి...

అంతుచిక్కని కొత్త జన్యువులు

రోగ నిరోధక శక్తి ఛేదనలు జనం విచ్చలవిడి తిరుగుళ్లు వేరియంట్ రోగులతో సవాళ్లు దేశంలో కరోనా రెండో పంజాకు కారణాలు న్యూఢిల్లీ : కరోనా కేసులు తిరిగి పెరగడానికి ప్రజల నిర్లక్షం, కోడ్‌ను గాలికి వదిలివేయడమే కారణమని దేశంలోని...
18 weekly special trains between Secunderabad and Rameswaram

ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు

హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు...
Private teachers problems in Lock down

ప్రైవేట్ ఉపాధ్యాయుల వెతలు

ఇటీవల కరోనా విపత్తుతో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడింది. దీని ప్రభావం ప్రైవేట్ పాఠశాలల మనగడపై, ఆ ఉపాధ్యాయుల ఉద్యోగాలపై తీవ్రంగా పడింది. ఈ వృత్తిని నమ్ముకొని బతుకీడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల టీచర్ల పరిస్థితి...

Latest News