Saturday, April 20, 2024
Home Search

ఆస్పత్రికి - search results

If you're not happy with the results, please do another search

కారులో కిడ్నాప్…. ఆస్పత్రికి వెళ్తున్న యువతిపై అత్యాచారం

  భోపాల్: ఓ యువతిని కారులో ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని గోవింద్‌పూరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎప్రిల్ 18 ఉదయం 7.30కు ఓ యువతి...
Road accident on Shamshabad ORR

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వద్ద ఓఆర్ఆర్ పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి...
Road accident in Madanapalle

బైక్‌ను ఢీకొట్టిన కారు: కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటి కారిడార్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ధనుంజయ్ అనే కానిస్టేబుల్ తన భార్య, పిల్లలతో...
Tamil Actor Mansoor Ali Khan Hospitalised

ఎమర్జెన్సీ వార్డులో అలీఖాన్… విషం ప్రయోగమేనా?

చెన్నై: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్‌పై విషం ప్రయోగం జరిగిందనే న్యూస్ తమిళనాడులో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో సంచలనం సృష్టిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి....
Maharashtra thane

ప్రిన్సిపాల్‌ను పొడిచిన టీచర్ భర్త

ముంబయి: భార్యకు సంబంధించిన సర్వీస్ రికార్డు ఇవ్వలేదని ప్రిన్సిపాల్‌ను కత్తితో భర్త పొడిచిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....దొంబివ్లిలో షకిల్ హుమాయన్ షేక్ అనే వ్యక్తి...

వడదెబ్బతో రైతు మృతి

వడదెబ్బకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని జాఫర్‌గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏదునూరి మల్లయ్య(72) ఈ నెల 17న...
Student dies after eating contaminated food in Bhuvangiri

భువనగిరిలో కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి

యాదాద్రి: భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఏప్రిల్ 12వ తేదీన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని పలువురు...

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతిచెందిన సంఘటన సనత్‌నగర్‌లో చోటుచేసుకుంది. సనత్‌నగర్‌కు చెందిన కార్తికేయ(12) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బాల్ పక్కనే ఉన్న జిహెచ్‌ఎంసి ఇండోర్ స్టేడియంలోని స్విమ్మింగ్...
2 accused arrested after firing incident at Salman Khan House

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితులు అరెస్టు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు నిందితులను...
Boat sunk in Jhelum river

జీలం నదిలో మునిగిన పడవ: నలుగురు జలసమాధి

శ్రీనగర్: కశ్మీర్‌లోని జీలం నదిలో మంగళవారం పడవ బోల్తాపడడంతో నలుగురు జలసమాదయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయడపడడంతో ఆస్పత్రికి తరలించారు. పడవ 11 మంది ప్రయాణికులతో గందర్ బాల్ నుంచి...
Gudluru Nellore

ఎస్‌ఐ వేధింపులు… చెట్టుకు ఉరేసుకున్న ఉద్యోగి

అమరావతి: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం గుండ్లపాలెం చెక్‌పోస్టు వద్ద ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ వేధిస్తున్నారంటూ సూసైడ్ లేఖ రాసి సురేష్ చెట్టుకు ఉరేసుకున్నాడు. గత కొన్ని రోజులగా ఉద్యోగి సురేష్‌ని...
Another NEET student commits suicide in Kota

బాసర ఆర్‌జియుకెటిలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: నిర్మల్ జిల్లా బాసర ఆర్‌జియుకెటిలో మంగళవారం ఉదయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పియుసి సెకండియర్ విద్యార్థి అర్వింద్ వసతిగృహంలో ఉరేసుకున్నాడు. విద్యార్థులు గమనించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది సమాచారం...
Madhu Yashki Goud mother passed away

మధుయాష్కీగౌడ్ కు మాతృవియోగం…. రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ సోమవారం కన్నుమూశారు. వయసు మీదపడడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని...
Bajpur Odisha

బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: ఐదుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం బజ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బారాబతి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40...
Uttar Pradesh Kanpur

నీళ్ల కోసం మహిళను పొడిచి చంపిన బాలిక

న్యూఢిల్లీ: మంచి నీళ్ల కోసం గొడవ జరగడంతో ఓ మహిళను 15 ఏళ్ల బాలిక పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని ఫార్శా బజార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... భికమ్...
Dundigal in Quthbullapur

దుండిగల్ లో పూలే విగ్రహాన్ని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ పియస్ పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు వెళ్లే దారిలో కారు అతివేగంగా దుసుకొచ్చి పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది....
Student commits suicide due to fear of NEET exam

నీట్ పరీక్ష భయంతో విద్యార్థి ఆత్మహత్య

మనతెలంగాణ, సిటిబ్యూరోః నీట్ పరీక్ష భయంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పేట్‌బషీరాబాద్...
Sarabjit Singh's killer shot dead

సరబ్‌జిత్ సింగ్ హంతకుడు అమీర్ సర్ఫరాజ్ పాక్‌లో హతం

ముజఫర్‌నగర్ : భారతీయ ఖైదీ సరబ్‌జిత్ సింగ్‌ను లాహోర్ జైలులో దారుణంగా చంపిన పాక్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్పరాజ్ అలియాస్ తంబా ఆదివారం పాకిస్థాన్‌లో హతమయ్యాడు. లాహోర్ లోని ఇస్లాంపుర...
14 people died in landslide in Indonesia

ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

టారా టొరాజా (ఇండోనేసియా) : ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని టానా టొరాజా జిల్లాలో...

ఓఆర్‌ఆర్‌పై కారు ప్రమాదం: ఇద్దరు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి రాజేంద్రనగర్‌లోని ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...

Latest News