Home Search
కన్నుమూశారు - search results
If you're not happy with the results, please do another search
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
రెండో పెళ్లిపై హీరోయిన్ మీనా ఏం చెప్పిందంటే..
బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకున్నవారిలో మొదటి స్థానం శ్రీదేవిది అయితే రెండోస్థానం మీనాకు దక్కుతుంది. అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ వంటి పెద్ద హీరోలకు కుమార్తెగానో,...
మాజీ ఎంఎల్ఎ డాక్టర్ సుధాకర్ రావు మృతి
ప్రముఖ వైద్యులు,మాజీ ఎంఎల్ఎ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు బుధవారం మృతి చెందారు. మూత్రపిండం సమస్యతో బాధపడుతున్న డాక్టర్ ఎన్ సుధాకరరావు, ఇటీవల యశోద ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ...
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ సోమవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై...
సోదరి మరణించిన కొన్ని గంటలకే ప్రముఖ టీవీ నటి మృతి
ప్రముఖ టెలివిజన్ నటి డాలీ సోహి శుక్రవారం కన్నుమూశారు. తన సోదరి అమన్ దీప్ సోహీ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే డాలీ కూడా చనిపోవడం విషాదకరం. అక్కచెల్లెళ్లు ఇద్దరూ నటులే. అమన్...
యుపి మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ కన్నుమూత
భోపాల్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషి శుక్రవారం ఇక్కడి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు...
క్యాన్సర్తో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మృతి
అగర్తాలా: మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా క్యాన్సర్తో బాధపడుతూ చిన్న వయసులోనే కన్నుమూశారు. గత రెండు సంవత్సరాల ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో ఇబ్బందిపడుతున్నారు. గత కొన్ని రోజుల తీవ్ర అస్వస్థతకు...
పంకజ్ ఉదాస్ కన్నుమూత
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సోమవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 72 ఏళ్లు.
పంకజ్ ఉదాస్ 1951 లో సౌరాష్ట్రలోని జట్పూర్...
ఎమ్మెల్యే లాస్య నందినిని వెంటాడిన ప్రమాదాలు
బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందినిని వరసగా ప్రమాదాలు వెంటాడాయి. రెండు ప్రమాదాలు జరిగిన సమయంలో ఒకడే డ్రైవర్ ఉన్నాడు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు లాస్యను కబలించింది. లాస్య నందినికి ఎమ్మెల్యేగా...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన ఫిబ్రవరి 21 న హిందూజా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86...
గ్లోబల్ రేటింగ్స్లో ప్రధాని మోడీ నంబర్ 1
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి మరో అత్యున్నత గౌరవం దక్కింది. అత్యధిక జనాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ ఆవిర్భవించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్...
‘బినాకా గీత్ మాలా’ వ్యాఖ్యాత అమీన్ సయానీ కన్నుమూత
అద్బుతమైన తన గొంతుతో, వ్యాఖ్యానంతో 60, 70 దశకాల్లో శ్రోతలను ఉర్రూతలూపిన అమీన్ సయానీ ఇక లేరు. తన 91వ పడిలో ఆయన ముంబయిలో కన్నుమూశారు. అమీన్ సయానీకి మంగళవారం సాయంత్రం గుండెపోటు...
ప్రముఖ సీనియర్ న్యాయవాది కన్నుమూత
ప్రముఖ సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారీమన్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నారీమన్ విధులు నిర్వహించారు. 1991 నుంచి 2021 వరకు బార్ అసోసియేషన్...
గుండెపోటుతో రుతురాజ్ కన్నుమూత
టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (59) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తరువాత ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు...
ప్రముఖ మలయాళీ దర్శకుడి మృతి
ప్రముఖ మలయాళీ దర్శకుడు ప్రకాశ్ కోలేరి కన్నుమూశారు. కేరళలోని వాయనాడ్ లో ఆయన తన ఇంట్లో చనిపోయి ఉండగా ఇంటి చుట్టుపక్కలవారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రకాశ్ వయసు 65 సంవత్సరాలు.
‘మిజియితలిల్...
భారత ఓల్డెస్ట్ మాజీ క్రికెటర్ కన్నుమూత..
భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఆనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. టీమిండియా తరుపున గైక్వాడ్ 11 టెస్టు మ్యాచ్లలో ఆడారు. 1928, అక్టోబర్ 27న ఆయన జన్మించారు. భారత మాజీ ఓపెనర్,...
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడు కన్నుమూత
తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. భట్టివిక్రమార్క సోదరుడు వెంకటేశ్వరరావు(70) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడుగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్...
పద్మశ్రీ అవార్డు అందుకోకుండానే గాయకుడు మృతి
ప్రముఖ ద్రుపద్ సంగీత కళాకారుడు లక్ష్మణ్ భట్ తైలాంగ్ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనవారిలో లక్ష్మణ్ భట్ కూడా ఉన్నారు. అవార్డు అందుకోకుండానే...
మన పివి భారత ‘రత్నం’
న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
పివికి భారత రత్న…… జీవిత విశేషాలు
హైదరాబాద్: తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న అత్యున్నత పురష్కారం రావడం పట్ల రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పివి నరసింహారావు, చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు ...