Home Search
కరీంనగర్ - search results
If you're not happy with the results, please do another search
కరీంనగర్ సిపి కమలహాసన్ రెడ్డి బదిలీ..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపిఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈక్రమంలో కరీంనగర్ సిపిగా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్ రెడ్డి స్థానంలో రామగుండం పోలీస్ కమిషనర్ వెలవెల సత్యనారాయణకు అదనపు...
కరీంనగర్లో ఏ పని ప్రారంభించిన విజయమే: కెటిఆర్
కరీంనగర్: ఏ పని ప్రారంభించిన కరీంనగర్లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్లో ఐటి టవర్ ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లో ఏ పని ప్రారంభించిన...
కరీంనగర్లో ఐటి టవర్ను ప్రారంభించిన కెటిఆర్
కరీంనగర్: ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కరీంనగర్లో ఐటి టవర్ను ప్రారంభించారు. ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో రూ.34 కోట్లతో ఐటి టవర్ నిర్మాణం జరిగింది. 65 వేల చదరపు అడుగుల...
కరీంనగర్లో నేడు మంత్రి కెటిఆర్ పర్యటన
ఐటి టవర్, అర్బన్ మిషన్ భగీరథ పథకాలను ప్రారంభించనున్న కెటిఆర్
అభివృద్ధి పనుల్లో ఎంపి బండి పాలుపంచుకోవాలి : మంత్రి గంగుల
కరీంనగర్: రాష్ట్ర ఐటి, మున్సిపల్, పర్యాటక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం కరీంనగర్లో...
కరీంనగర్లో ఒకరికి కరోనా పాజిటివ్
కరీంనగర్ : ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన మత ప్రచారకులతో కలిసి సంచరించిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతడిని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక...
నేడు కరీంనగర్ మేయర్ ఎన్నిక
కరీంనగర్ : రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరగా.. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను బుధవారం నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థలో 60 డివిజన్లు ఉండగా.. 20, 37వ...
కరీంనగర్లో 62.52% పోలింగ్
ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు
కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు...
కరీంనగర్లో కొనసాగుతున్నకార్పొరేషన్ ఎన్నికలు
కరీంనగర్ : ప్రశాంతంగా కొనసాగుతున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్. ఈ ఉదయం 7గంటలకు ప్రారభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 60 డివిజన్లలో 58 డివిజన్లలో ఎన్నికల...
చిక్కు’మూడు’ వీడేది నేడే
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పెండింగ్ సీట్లకు సంబంధించి ఆయన ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలకు...
ఇక బిఆర్ఎస్ ఖేల్ ఖతం
మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం అని, త్వరలోనే 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రులు ఉత్త...
నమ్మి ఓట్లేస్తే.. నట్టేట ముంచుతారా?: బండి సంజయ్
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మి ఓట్లేసిందుకు రైతులను నట్టేట ముంచుతారా అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని...
ఆ ఐదు స్థానాల్లో ఎవరు?
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్లో వలసలు ఎక్కువ కావడంతో అభ్యర్థులు కూడా మారే అవకాశం ఉందని పార్టీ వర్గా లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 13 స్థానాల ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో నాలు...
హైదరాబాద్ ఎంపి అభ్యర్థిని ప్రకటించిన బిఆర్ఎస్
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు. తాజా...
మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఖరారు
లోక సభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో 57 మంది ఎంపి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇక, తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఎంపి అభ్యర్థులను ఖరారు...
నకిలీ వైద్యుడి అరెస్టు
ఎలాంటి అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం...
కేంద్రం లేఖలకు కెసిఆర్ ఎందుకు స్పందించలేదు: బండి
కరీంనగర్: కేంద్రం నిధులు ఇచ్చినా... బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలేదని బిజెపి ఎంపి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ...
వందరోజుల్లో ఆగమాగం చేసిండ్రు
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తోందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావంలో భాగంగా కరీంనగర్లో...
నాకు జ్వరం… ఆ సభకు రాలేకపోతున్నా: కెటిఆర్
హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇవాళ్టి కరీంనగర్ సభకు హాజరుకాలేకపోతున్నానని కెటిఆర పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి ఫీవర్ ఉండడంతో ఇంటి వద్దే చికిత్స తీసుకుంటానని చెప్పారు....
రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్
రైతు రాజ్యం తెస్తామన్నారు...ఇప్పుడు రైతులను కాంగ్రెస్ కన్నీరు పెట్టిస్తోంది’ అని కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లో మాజీ సిఎం కెసిఆర్ కదనభేరి సభను విజయవంతం చేయాలని, ఎంఎల్ఎ...