Home Search
కరోనా ఉధృతి - search results
If you're not happy with the results, please do another search
కరోనా మన కంట్రోల్ లోనే: ఎర్రబెల్లి
మన కంట్రోల్ లోనే కరోనా
ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ
హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం
ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు
ఆందోళన అనవసరం...అయినా జాగ్రత్తలు పాటిద్దాం
జ్వర సర్వే ప్రకారంగా కూడా...
తెలుగు రాష్ట్రాలలో తగ్గని కొవిడ్ ఉధృతి
ఏపీలో 14,440 తెలంగాణలో 3,603 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 14,440 కొత్త...
తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి
ఏపీలో 12,926, తెలంగాణలో 4,393 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 12,296 కొత్త...
తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీలో 12,615 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 4,207 కేసులు...
ఢిల్లీలో 1000మంది పోలీసులకు కరోనా..!
న్యూఢిల్లీ: కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో ఒకటైన ఢిల్లీలో దాదాపు 1000మంది పోలీసులకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని (ఢిల్లీ పోలీస్) అదనపు పిఆర్ఒ అనిల్మిట్టల్ తెలిపారు. బాధితుల్లో అదనపు పోలీస్...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...
అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం..
చంఢీఘర్: పంజాబ్ లోని అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. గురువారం ఓ విమానం 179మంది ప్రయాణికులతో ఇటలీ నుంచి అమృత్ సర్ కు వచ్చింది. అయితే, దేశంలో కరోనా ఉధృతి...
కరోనా సునామీ
సగటున రోజుకు 1200మంది మృతి
చిన్నారులపైనా ప్రభావం
వాషింగ్టన్: ప్రపంచంపై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. రోజుకు మిలియన్ల కొద్దీ కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. వేలాది మంది మృత్యుకోరల్లో చిక్కుకుంటున్నారు. అమెరికాలో ఒక్కరోజులోనే పది లక్షల (10,42,000)...
కరోనాతో ఇక సహజీవనమే
కేసుల సునామితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
వారంలో దేశంలోనూ విజృంభణ
జెనీవా : డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు ఏకకాలంలో వ్యాపించి కరోనా కేసుల నునామీని సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్...
సీజనల్ వ్యాధిలా కరోనా
స్పెయిన్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
లండన్ : ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడు వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్గా కొవిడ్ 19 మారి ఉండొచ్చని, ఇది చాలావరకు సీజనల్ ఇన్ఫ్యుయెంజాలా రూపాంతరం చెంది ఉండొచ్చని స్పెయిన్ లోని...
కేరళలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..
తిరువనంతపురం: కేరళలో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 7,163 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే...
దేశంలో 20వేల దిగువకు కరోనా కేసులు..
18132 New Corona Cases Reported in India
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,132...
రికవరీల కంటే కరోనా కొత్త కేసులే ఎక్కువ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువకు నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
ఎపిలో కొత్తగా 1439 కరోనా కేసులు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 62,856 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1439 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా వెల్లడించింది....
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,10,649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 38,948 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య,...
వైరస్ ఉధృతి కేరళలో టీకాల కటకట
తిరువనంతపురం : కేరళలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. మరిన్ని డోసుల వ్యాక్సిన్ను వెంటనే రాష్ట్రానికి పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి అభ్యర్థించారు. కేరళలో ఇప్పటికీ కరోనా కేసులు...
దేశంలో కొత్తగా 45వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
దేశంలో కాస్త తగ్గిన కరోనా.. 40వేల మంది రికవరీ
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి తీవ్రత కాస్త తగ్గింది. దేశంలో ప్రతి రోజూ 40వేలకు పైగా నమోదయ్యే పాజిటీవ్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,628...
టీకా పొందాక కరోనా సోకడానికి డెల్టా వైరసే కారణం
ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ చేయించుకున్నా కొందరు కరోనా బారిన పడడానికి డెల్టా రకం వైరసే కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ బాధితుల్లో 9.8...