Home Search
కరోనా పాజిటివ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో 952 కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య...
భారత్లో 30,548 కరోనా పాజిటివ్ కేసులు….
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల నుంచి 40 వేలకు లోపు కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా...
భారత్ లో 41,100 కరోనా పాజిటివ్ కేసులు….
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 20 రోజుల నుంచి 50 వేలకు లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 41,100 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
తెలంగాణలో 997 కరోనా పాజిటివ్ కేసులు…
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 997 కేసులు నమోదుకాగా నలుగురు చనిపోయారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా 2.55...
తెలంగాణలో 1504 కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి...
తెలంగాణలో కొత్తగా 1378 కరోనా పాజిటివ్ కేసులు…
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. గత 24 గంటల్లో 1378 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఏడుగురు చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా...
తెలంగాణలో కొత్తగా 2381 కరోనా పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ప్రతీరోజు రెండు వేలకు పైగా కేసుల నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే తెలంగాణలో 2381...
కొత్తగా 1302 కరోనా పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత 24 గంటల్లో 1302 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది....
ఎపిలో కొత్తగా 8835 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 8835 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 64 మంది మృతి చెందారని ఎపి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎపిలో కరోనా...
తెలంగాణలో 2392 కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సోమవారం ఒక్క రోజే 2392 కొత్త కేసులు నమోదుకాగా 11 మంది చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ ఇప్పటి వరకు...
భారత్ లో 90,802 కరోనా పాజిటివ్ కేసులు
ఢిల్లీ: భారత్ను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా విజృంభిస్తుండడంతో దాదాపుగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కనాడే 90,802 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1016 మంది మరణించారు. 90 వేలకు...
తెలంగాణలో 2574 కరోనా పాజిటివ్ కేసులు…
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. గత 24 గంటల్లో 2574 కేసులు నమోదుకాగా 9 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా రోగుల సంఖ్య 1,40,969కు...
24 గంటల్లో 29,429 కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 29,429 కొత్త కోవిడ్-19 కేసులు, 582 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
ఎపిలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 13,923 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 299 మందికి కోవిడ్-19 సోకినట్లు ఎపి వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల...
ఎపిలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరిగాయి. గడిచిన 24గంటల్లో 9,986 మందికి పరీక్షలు నిర్వహించగా.. 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది. వీటిలో...
గోషామహల్లో ఒకే రోజు 9 కరోనా పాజిటివ్ కేసులు
గోషామహల్: జిహెచ్ఎంసి సర్కిల్14 గోషామహల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా శనివారం ఒక్కరోజే 9 క రోనా పాజిటివ్ కేసులు నిర్థ్దారణ అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురాలోని ఓ భవనంలో...
ఎపిలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,666 శాంపిళ్లను పరీక్షించగా 50 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది....
24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్లో 375 మంది రిపోర్ట్లు వచ్చాయని, ఇంకా 75...
కరోనాతో ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్తో చనిపోయారని కేంద్రం...